ఐదేండ్లలోపు చిన్నారులకు చికిత్సలు అందజేయాలి 23న పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో 72,906 మంది పిల్లలు మెదక్ డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు మెదక్, జనవరి 4: ఐదేండ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించి చికి�
రేజింతల్ సిద్ధివినాయక స్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం స్వామివారికి వేదపండితుల ప్రత్యేక పూజలు నేటి నుంచి శతచండీ, గణపతి హోమాలు తరలిరానున్న మూడు రాష్ర్టాల భక్తులు న్యాల్కల్, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా న
రైతుబంధు ఇచ్చి పెట్టుబడి బాధలు తీర్చిండు కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్నడు.. బాధిత కుటుంబాలకు రైతుబీమా భరోసా 24గంటల నాణ్యమైన కరెంట్తో అధిక దిగుబడులు కేంద్రం రైతులను ఆగం చేస్తున్నది సిద్దిపేట జిల్లా తొగుట మ
వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశంలోఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్దుర్తి, జనవరి 3 : నియోజకవర్గంలోని వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు త్వరలోనే గజ్వేల్ నుంచి గోదావరి తాగునీటి జలాలు రానున్నాయని ఎమ్మెల్యే మదన్ర
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మండల సభలో పీసీబీ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం జిన్నారం, జనవరి 3 : ‘కాలుష్య సమస్య కట్టడి కాకపోవడానికి కారణం పీసీబీ అధికారులే. అధికారులు జి�
వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులు జిన్నారానికి రూ.94లక్షల కేటాయింపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
అంగన్వాడీలకు ముచ్చటగా మూడోసారి పెంపు పెంచిన జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ నుంచి సిబ్బంది ఖాతాలో డబ్బులు జమ సంగారెడ్డి జిల్లాలో 2848, మెదక్ జిల్లాలో 1554 మందికి లబ్ధి హర్షం వ్యక్తం చేస్తున్న అంగన�
నేటి నుంచి 7వ తేదీ వరకు రేజింతల్ సిద్ధివినాయక స్వామి ఉత్సవాలు రాష్ట్రంలోనే ఏకైక స్వయంభూ సిద్ధివినాయకుడు.. మహిమాన్వితుడు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు స్వామివారి 222వ జయంత్యుత్సవాలకు సిద్ధమైన ఆల�
అధిక ఆదాయంపై గ్రామ రైతుల దృష్టి మార్కెట్లో డిమాండ్ ఉండే కూరగాయల సాగు పండించడంతో పాటు సొంతంగా విక్రయాలతో మంచి ఆదాయం ఆర్జన మెదక్, జనవరి 2 : కొత్తమీర సాగుతో ఆ ఊర్లో రైతులు అధిక లాభాలను అర్జిస్తున్నారు. జిల్�
యాసంగి సాగుకు అనుకూలం 45 రోజులకే చేతికొచ్చిన ఆకుకూరలు పంటలు వేసిన నెలరోజుల్లోనే రూ.50వేలు లాభం గడించా : రైతు మాలోత్ గన్యానాయక్ యాసంగింలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకమని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల�
అధిక వర్షాలకు తట్టుకున్న పంట విరగబూసిన కందిచేలు కొల్చారం, జనవరి 2 : వానకాలంలో భారీ వర్షాలకు పత్తి, మినుము, పెసర్లు తదితర పంటలకు తీరని నష్టం జరుగగా.. అంతరపంటగా వేసిన కంది విరగకాయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయ
వనదుర్గామాతను దర్శించుకున్న భక్తులు పాపన్నపేట, జనవరి 2 : ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మంజ�
పోలీసుల అదుపులో నిందితులు అందోల్, జనవరి 2 : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జోగిపేటలో సీ�