చెడు వ్యసనాలతో బతుకు చిత్తుపేక చిత్తుబొత్తు ఆటలతో కుటుంబాలు వీధిపాలు రెక్కాడితేగానీ డొక్కాడని దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు కుటుంబ పోషణ విడిచి పేకాటకు బానిసలు లక్షల్లో నష్టం వస్తున్నా విడువని వ్యసనప
13 గ్రామాల ప్రజలకు మినహాయింపు ఇతర ప్రాంతాల వాహనదారులపై అదనపు భారం ఆదాయం తగ్గుతుందని టాక్సీ డ్రైవర్ల ఆవేదన వాహనదారులపై ఆదనపు భారం గుమ్మడిదల, డిసెంబర్ 21 :దుండిగల్ ఓఆర్ఆర్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వర�
యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు వెల్దుర్తి, డిసెంబర్ 21 : పంట మార్పిడితో అధిక లాభా లు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని మాసాయిపేట రైత�
దుబ్బాక, డిసెంబర్ 21: దుబ్బాక పట్టణంలో రూ. 18.5 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు చేతులమీదుగా వంద పడకల దవాఖా
రాత్రి, పగలు వీఆర్ఏల కాపలా ఆరుగురు వీఆర్ఏలకు నోటీసులు అందోల్, డిసెంబర్ 21: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణ శివారు నుంచి నాలుగులైన్ల రహదారి నిర్మాణం జరగడంతో
నేడు రామానుజం పుట్టిన రోజు సందర్భంగా గణిత దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 21: నిత్య జీవితంలో మానవుడు నిద్రలేచిన నుంచి పడుకునే వరకు అడుగడుగునా అవసరమయ్యేది గణితం. తెలుగు, ఇంగ్లిష్ ఇలా ఒకటి ఏమిటి అ�
Road accident | ఆటో బైక్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారు 161వ జాతీయ రహదారిపై మంగళవారం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురిని కబళించిన మృత్యువు.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు, ఒక యువకుడి దుర్మరణం రెండు కుటుంబాల్లో విషాదఛాయలు చేగుంట మండలం అనంత్సాగర్ వద్ద ఘటన చేగుంట, డిసెంబర్ 20 : తమ్ముడిని, అత
మహిళా సంఘాలకు అండగా రూర్బన్ పథకం స్వయం ఉపాధికి నిధులు మంజూరు వ్యాపారంలో రాణిస్తున్న మహిళలు జ్యూట్ బ్యాగులు, పల్లిపట్టీల తయారీ ప్రారంభానికి మరో రెండు కేంద్రాలు సిద్ధం పాపన్నపేట, డిసెంబర్ 19 : రూర్బన్ (�
మండలంలో 7100 గొర్రెలు, మేకలు అందజేత వ్యవసాయానికి దీటుగా లాభాలు కుల వృతుల వారు సద్వినియోగం చేసుకోవాలి రామాయంపేట రూరల్, డిసెంబర్ 19 : ప్రభుత్వం కుల వృ త్తులను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నది. అనేక సంక్షేమ ప
1 03 శాతం మందికి మొదటి డోస్ పూర్తి రాష్ట్రంలోనే మూడో స్థానంలో జిల్లా ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్న వైద్య సిబ్బంది మెదక్, డిసెంబర్ 19 : మెదక్ జిల్లాలో కరోనా టీ కా మొదటి డోస్ లక్ష్యానికి మించి వేశారు. మంగ�