అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి చేగుంట, జనవరి 5 : అర్బన్ పార్కుల ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వస్తుందని అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమ�
మా ప్రాంతానికి వస్తే కాళేశ్వరం గోదావరి జలాలను చూపుతాం.. మిషన్ భగీరథ నీటిని తాపుతాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం మీ వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి.. బీజేపీ అధ్యక్షుడు నడ్డాపై ఎమ్మెల్యేల �
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు మెదక్ జిల్లాలో మరో మూడు చోట్ల నిర్మాణం వడియారం, పరికిబండ,మనోహరాబాద్లో కొనసాగుతున్న పనులు త్వరలో ప్రారంభించేందుకు చర్యలు నేడు వడియారం పార్కును సందర్శించనున్న అటవీశాఖ ప�
ఐదేండ్లలోపు చిన్నారులకు చికిత్సలు అందజేయాలి 23న పల్స్పోలియో కార్యక్రమం జిల్లాలో 72,906 మంది పిల్లలు మెదక్ డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు మెదక్, జనవరి 4: ఐదేండ్లలోపు పిల్లలకు వచ్చే వ్యాధులను గుర్తించి చికి�
రేజింతల్ సిద్ధివినాయక స్వామి జయంత్యుత్సవాలు ప్రారంభం స్వామివారికి వేదపండితుల ప్రత్యేక పూజలు నేటి నుంచి శతచండీ, గణపతి హోమాలు తరలిరానున్న మూడు రాష్ర్టాల భక్తులు న్యాల్కల్, జనవరి 3 : సంగారెడ్డి జిల్లా న
రైతుబంధు ఇచ్చి పెట్టుబడి బాధలు తీర్చిండు కరోనా కష్టకాలంలోనూ ఆదుకున్నడు.. బాధిత కుటుంబాలకు రైతుబీమా భరోసా 24గంటల నాణ్యమైన కరెంట్తో అధిక దిగుబడులు కేంద్రం రైతులను ఆగం చేస్తున్నది సిద్దిపేట జిల్లా తొగుట మ
వెల్దుర్తి మండల సర్వసభ్య సమావేశంలోఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్దుర్తి, జనవరి 3 : నియోజకవర్గంలోని వెల్దుర్తి, శివ్వంపేట మండలాలకు త్వరలోనే గజ్వేల్ నుంచి గోదావరి తాగునీటి జలాలు రానున్నాయని ఎమ్మెల్యే మదన్ర
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మండల సభలో పీసీబీ ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం జిన్నారం, జనవరి 3 : ‘కాలుష్య సమస్య కట్టడి కాకపోవడానికి కారణం పీసీబీ అధికారులే. అధికారులు జి�
వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులు జిన్నారానికి రూ.94లక్షల కేటాయింపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, జనవరి 3 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే
శివారుకు పట్టణ సిరి కోర్ సిటీలో ఉన్న మౌలిక వసతులు శివారులోనూ.. ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు రేడియల్ రోడ్ల తరహాలోనే లింకు రోడ్లు మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా విస్తరణ nశంకర్పల్లి జోన్లో పూ
అంగన్వాడీలకు ముచ్చటగా మూడోసారి పెంపు పెంచిన జీతాలు విడుదల చేసిన ప్రభుత్వం డిసెంబర్ నుంచి సిబ్బంది ఖాతాలో డబ్బులు జమ సంగారెడ్డి జిల్లాలో 2848, మెదక్ జిల్లాలో 1554 మందికి లబ్ధి హర్షం వ్యక్తం చేస్తున్న అంగన�
నేటి నుంచి 7వ తేదీ వరకు రేజింతల్ సిద్ధివినాయక స్వామి ఉత్సవాలు రాష్ట్రంలోనే ఏకైక స్వయంభూ సిద్ధివినాయకుడు.. మహిమాన్వితుడు కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు స్వామివారి 222వ జయంత్యుత్సవాలకు సిద్ధమైన ఆల�
అధిక ఆదాయంపై గ్రామ రైతుల దృష్టి మార్కెట్లో డిమాండ్ ఉండే కూరగాయల సాగు పండించడంతో పాటు సొంతంగా విక్రయాలతో మంచి ఆదాయం ఆర్జన మెదక్, జనవరి 2 : కొత్తమీర సాగుతో ఆ ఊర్లో రైతులు అధిక లాభాలను అర్జిస్తున్నారు. జిల్�