యాసంగి సాగుకు అనుకూలం 45 రోజులకే చేతికొచ్చిన ఆకుకూరలు పంటలు వేసిన నెలరోజుల్లోనే రూ.50వేలు లాభం గడించా : రైతు మాలోత్ గన్యానాయక్ యాసంగింలో ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకమని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల�
అధిక వర్షాలకు తట్టుకున్న పంట విరగబూసిన కందిచేలు కొల్చారం, జనవరి 2 : వానకాలంలో భారీ వర్షాలకు పత్తి, మినుము, పెసర్లు తదితర పంటలకు తీరని నష్టం జరుగగా.. అంతరపంటగా వేసిన కంది విరగకాయడంతో రైతుల్లో ఆశలు చిగురించాయ
వనదుర్గామాతను దర్శించుకున్న భక్తులు పాపన్నపేట, జనవరి 2 : ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు మంజ�
పోలీసుల అదుపులో నిందితులు అందోల్, జనవరి 2 : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదివారం జోగిపేటలో సీ�
అంత్యక్రియలకు కుటుంబంలో ఒక్కరైనా హాజరవ్వాల్సిందే రెండేండ్లుగా ఆచారం కొనసాగింపు దాతల విరాళాలతో అంతిమయాత్ర వాహనం కొనుగోలు గ్రామస్తులకు అభినందనల వెల్లువ ఎవరు చనిపోయినా తమ బాధ్యతగా రూ.50 సాయం కోహీర్, జనవ�
పెరుగుతున్న వనజీవ సంపద ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు పచ్చదనానికి ఫిదా అయి తిరిగొస్తున్న పక్షులు గజ్వేల్ ప్రాంతాల్లో దర్శనమిస్తున్న అరుదైన వన్యసంపద పరవశించపోతున్న ప్రకృతి ప్రేమికులు ఫలిస్తున్న రాష�
జహీరాబాద్ మండలం దిడిగి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బైకును ఢీకొన్న కారు.. భార్యాభర్తతో పాటు కూతురు మృత్యువాత వలస వచ్చి బట్టలు అమ్ముకుని జీవనం చేస్తున్న కుటుంబం కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి.. మరొకరికి గాయా�
ఏడాదిలో నిర్మాణ పనులు ప్రారంభం గజ్వేల్-చేగుంట రోడ్డు సమస్యను త్వరలో పరిష్కరిస్తం.. ఆర్అండ్బీ ఈఎన్సీ రవీందర్రావు స్పష్టం గజ్వేల్, జనవరి 1: గజ్వేల్ పట్టణం మధ్య నుంచే రీజినల్ రింగురోడ్డు నిర్మాణం జర�
కట్టపడితే రోజు ఇంత రొక్కం చేతికి వత్తది.. అదే ఇంకేదైనా పంటేసిన ఐదునెల్లదాక రొక్కం చేతికి రాదు.. కూరగాయలు, పూలు పండించి అమ్మిన.. ఎన్నడూ నన్ను ముంచలే.. ఇప్పటికి కూడా కూరగాయలు పండిత్తన్న.. నాకు నలుగురు కూతుర్లు �
రైతులకు వెన్నంటి ఉంటున్న ముఖ్యమంత్రి పెట్టుబడి సాయంతో అప్పుల బాధ తీరింది ఇతర పంటలతో లాభాలు పండిస్తున్నం గుమ్మడిదల రైతు పోచుగారి మోహన్రెడ్డి గుమ్మడిదల, జనవరి 1 :గతంల సాగు చేయ్యాలంటే, అప్పులిచ్చేవారే గుర
పట్టణాలు, పల్లెల్లో సంబురాలు జిల్లాలో కిటకిటలాడిన ఆలయాలు మెదక్, జనవరి 1 : 2021కి ముగింపు పలుకుతూ 2022కి కోటి ఆశలతో మెదక్ జిల్లా ప్రజలు స్వాగతం పలికారు. పట్టణాలు, పల్లెల్లో కొత్త సంవత్సర వేడుకలు కొనసాగాయి. ప్రజ�
మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలకు మరమ్మతులు రేపు డీఈవో చేతుల మీదుగా ప్రారంభం వెల్దుర్తి, జనవరి 1: విదేశాల్లో స్థిరపడిన ఆమె పుట్టినూరులోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి చేయూత ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాస