తీరు మారిన చిరు వ్యాపారం తోపుడు బండ్లు, ద్విచక్ర వాహనాలతో వీధులు, గ్రామాల్ల్లోకి వచ్చి విక్రయాలు తీరొక్క వస్తువు పల్లె ప్రజల ముంగిట.. మారుతున్న వ్యాపార ధోరణి ప్రభావితం చేసిన లాక్డౌన్ పరిస్థితులు సంచార
వైభవంగా సిద్ధివినాయకుడి పెండ్లి వేడుక తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు కట్నకానుకలుగా ఒడిబియ్యాన్ని సమర్పించిన మహిళలు భక్తులకు అన్నదానం చేసిన ఆలయ కమిటీ ముగిసిన స్వామివారి 222�
పండుగకు ప్రత్యేక బస్సులు సిద్ధం ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 230 ఏర్పాటు నేటి నుంచి 14 వతేదీ వరకు నడిపించనున్న ఆర్టీసీ తెలంగాణకు 190, ఆంధ్రాకు 40 బస్సులు ఎటువంటి అదనపు చార్జీలు ఉండవంటున్న అధికారులు ఆన్లైన్ల�
రాష్ట్రంలో ప్రథమస్థానంలో మెదక్ జిల్లా 526 గ్రామ పంచాయతీల్లో వందశాతం పూర్తి ఆమోదించిన రాష్ట్ర ఆడిట్ శాఖ పంచాయతీల్లో అక్రమాలకు చెక్ నిధుల వినియోగంలో పెరిగిన పారదర్శకత పంచాయతీల్లో పాలన మెరుగుపర్చడంతో �
రైతు వేదికల వద్ద కోలాహలం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు రైతుబంధుపై వ్యాసరచన, చిత్రలేఖన, ముగ్గుల పోటీలు ఉత్సాహంగా పాల్గొన్న ప్రభుత్వ విద్యార్థులు విజేతలకు బహుమతుల ప్రదానం ఇండ్ల ఎద
చిన్నారుల రక్షణ అందరి బాధ్యత పక్కాగా ఆపరేషన్ స్మైల్-8 వెట్టిచాకిరి, భిక్షాటన నుంచి బాలలకు విముక్తి ఈనెల 31 వరకు కొనసాగనున్న స్మైల్ కార్యక్రమం మెదక్ రూరల్, జనవరి 5 : బాలకార్మిక వ్యవస్థను నియంత్రించేందు�
లాగోడికి చేయి చాపాల్సిన పన్లేకుండా పాయె అప్పుల తిప్పలు తప్పినయి.. లాగోడి కష్టాలు తీరినయి.. గుమ్మడిదలకు చెందిన రైతు, ఆత్మకమిటీ డైరెక్టర్ అమ్మగారి రవీందర్రెడ్డి రాష్ట్రం కొత్తగా ఏర్పడినంక ముఖ్యమంత్రి స�
ప్రతి విద్యార్థి వ్యాక్సిన్ వేయించుకోవాలి : వైద్యాధికారులు తూప్రాన్ రూరల్/ చిన్నశంకరంపేట/నర్సాపూర్/చేగుంట/మెదక్ మున్సిపాలిటీ/రామాయంపేట, జనవరి 7 : కరోనా వ్యాక్సిన్పై ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ప్�
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి హత్నూర, జనవరి 7 : రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం హత్నూర నుంచి దౌల్తాబాద్ వరకు ర
వైభవంగా కొనసాగుతున్న రేజింతల్ సిద్ధివినాయక స్వామి జయంత్యుత్సవాలు భక్తిశ్రద్ధలతో శతచండీ యాగం దర్శించుకున్న కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే మూడు రాష్ర్టాల నుంచి భారీగా వచ్చిన భక్తులు నేడు స్వామివారి కల్యాణో
ఎడ్లబండ్లు,ట్రాక్టర్లతో ర్యాలీ తీసిన రైతులు, ప్రజాప్రతినిధులు ఊరూరా వారోత్సవాలు రైతువేదికల వద్ద వేడుకలు పల్లెలు, పంట పొలాల్లో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం ‘జై కేసీఆర్ జై’ అంటూ నినాదాలు ఆకట్టుకున్న వ
అమీన్పూర్, జనవరి 06: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ నవ్యకాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. సంస్థకు చెందిన క్రయ విక్రయాల్లో తేడాలు, మార్కె�
ఇండ్లలో నుంచి పరుగులు తీసిన జనం కోహీర్, జనవరి 5 : భూమి అకస్మాత్తుగా కంపించడంతో ఇండ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలతో భయాందోళన చెందారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బడంపేట, గొటిగార్�