మెదక్ జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చిన కలెక్టర్ హరీశ్ మెదక్, జనవరి 10 : మెదక్ జిల్లాకు 15 మంది తహసీల్దార్లు, 10 మంది నాయబ్ తహసీల్దార్లు బదిలీపై వచ్చారని, వారికి సోమవారం పోస్టింగ్ ఇచ్చామని, వీరు ఇతర జిల్లాల �
ఎల్లిగడ్డ సాగుతో అధిక ఆదాయం ఎకరం సాగులో రూ. లక్ష మిగులు రాయపోల్, జనవరి 10 : ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. . రాయపోల్ మండలంలో అధిక శాతం రైతులు వరికి వదులు ఇతర పంటలు పండిస్తున్నారు. ఇందులో భా�
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఎండ్ల బండి, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ రైతు వేదికల వద్ద ముగ్గుల పోటీలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం పెద్దశంకరంపేట, జనవరి 10 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైత�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మూడు డివిజన్లకు స్వచ్ఛ ఆటోల అందజేత పటాన్చెరు, జనవరి 10 : జీహెచ్ఎంసీ డివిజన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ర�
వలస వెళ్లిన రైతులు తిరిగివస్తున్నారు.. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ జై కేసీఆర్ నినాదాలతో మార్మోగిన పట్టణం గజ్వేల్, జనవరి 10 : నాడు వ్యవసాయం దండుగ అన్న పర�
వెల్దుర్తి, జనవరి 10: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నార�
కోరమీసాల స్వామి సన్నిధిలో కొండంత భక్తజనం ఉమ్మడి మెదక్ జిల్లాలో కిక్కిరిసిన ఆలయాలు కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న 25వేల మంది ఏడుపాయల్లో వనదుర్గామాతకు పూజలు 6
సేంద్రియ పద్ధ్దతుల్లో సాగు చేస్తున్న కొమురవెల్లి రైతు లక్ష్మీనారాయణ ఎకరం పొలంలో 650 మొక్కల పెంపకం పంటకాలం 12 ఏండ్లు.. ఆ తర్వాత రూ.కోట్లల్లో ఆదాయం కాసులు కురిపించే ఎర్రచందనం ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా’ అ�
సృజనాత్మకతకు స్ఫూర్తి.. కుర్తివాడ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయోగశాల ఆ పాఠశాల. కేవల
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చేగుంట, జనవరి 9 : నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నార్సింగి మండల పరిధిలోని సంకాపూర
మెదక్ రూరల్, జనవరి 9 : ఆర్టీసీ కార్గోసేవలు అంగన్వాడీ కేంద్రాల వరకు విస్తరించాయి. గతంలో ప్రాజెక్టు నుంచి కాంట్రాక్టర్ ద్వారా బాలామృతం, నూనె, మురుకులు, పప్పు సరాఫరా అయ్యేవి. అయితే ఈ విధానంతో జాప్యంతో పాటు
రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మెదక్ జిల్లాలో రూ.1250 కోట్లు రైతుబంధు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పట్టణంలో సంతకాల సేకరణ మెదక్, జనవరి 8 : రైతుబంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సీఎం కేసీఆ�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి 37 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత మెదక్, జనవరి 8 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శనివారం మెదక్