మెదక్ అర్బన్, జనవరి 17: మార్కెట్లో డిమాండ్ ఉండి, తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలు సాగు చేస్తే రైతులు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణంగా సాగు చేసే మక్క కాకుండా, తీపి మక్క (స్వీట్కార్న్), పేలాల మక్క, బేబీకార్న�
రోజురోజుకూ పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్ల వినియోగం నెట్ కేంద్రాలపై తీవ్ర ప్రభావం చకచకా సాగుతున్న ఆన్లైన్ సేవలు తెలంగాణ ఏర్పడ్డాక పెరిగిన టెక్నాలజీ రామాయంపేట రూరల్, జనవరి 17 : ఒకప్పుడు ఇంటర్నెట్లో ఏ
వైభవంగా మల్లన్న పట్నం వారం భక్తులతో రద్దీగా మారిన కొమురవెల్లి క్షేత్రం 40వేల మంది భక్తుల దర్శనం స్వామి దర్శనానికి 4గంటల సమయం పట్నం వేసి.. బోనం సమర్పించి పారవశ్యం ‘మల్లన్న మమ్మేలు.. కోరమీసాల సామి.. మమ్ము దీవి�
ఉమ్మడి జిల్లాలో ఘనంగా వేడుకలు ముగ్గులతో విరబూసిన వాకిళ్లు ఇంటింటా పిండి వంటల ఘుమఘుమలు పతంగులు ఎగరేసిన చిన్న, పెద్దలు సంక్రాంతి పండుగను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాక�
కోటి మొక్కుల తల్లి కొండపోచమ్మ భక్తుల కోరిన కోర్కెలు తీర్చేకొంగుబంగారం నేటి నుంచి అమ్మవారి జాతర ప్రారంభం ఉత్సవాలకు మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డికి ఆహ్వానం ముస్తాబైన దేవాలయం జగదేవ్పూర్, జనవ�
వివాదాలకు కేరాఫ్ ‘గుమ్మడిదల టోల్ప్లాజా’ వాహనదారులపై ప్లాజా నిర్వాహకుల మూకుమ్మడిదాడులు స్థానికులకు ఉచిత రవాణాపై అభ్యంతరాలు ఉచితంగా రాకపోకలకు పాసు ఇవ్వాలని మండల ప్రజల డిమాండ్ గుమ్మడిదల, జనవరి 16 : ఎన్�
ఉత్సవమూర్తుల ఊరేగింపు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు మనోహరాబాద్, జనవరి 16 : తూప్రాన్ మండలం ఇస్లాంపూర్లో గల రామప్పగుట్టలో భవానీ సమేత రామలింగేశ్వరస్వామి వారి జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి
మల్లికార్జునస్వామిని దర్శించుకున్న భక్తులు ఘనంగా బోనాల బండ్ల ఊరేగింపు మిరుదొడ్డి, జనవరి 16 : సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మిరుదొడ్డి మండలం వీరారెరెడ్డిపల్లి-జంగపల్లి గ్రామాల శివారులోన�
ఘనంగా భోగి పండుగ ఆకట్టుకున్న రంగురంగుల ముగ్గులు మెదక్రూరల్,జనవరి14: భోగి సంబురాలు శుక్రవారం మెదక్ మండలం వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ప్రజలు వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. ఇ�
కలుపుతీతకు తక్కువ ఖర్చుతో యంత్రాల తయారీ కూలీల కొరతకు పరిష్కారం.. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగం ఓ వెల్డింగ్ దుకాణం యజమాని ఆవిష్కరణలు మనోహరాబాద్, జనవరి 14 : భూమినే నమ్ముకుని.. జీవితాంతం వ్యవసాయం చేస్తూ నిత�
తండ్రిని కడతేర్చిన తనయుడు అందోల్, జనవరి 14 : జల్సాలకు అలవాటు పడిన కొడుకు తన తండ్రిని కడతేర్చిన ఘటన మండలంలోని మన్సాన్పల్లిలో శుక్రవారం జరుగగా, పండుగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించి
రెండు రోజుల పాటు ఉత్సవాలు ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు అనాజీపూర్లో ఆధ్యాత్మిక శోభ ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు రాయపోల్, జనవరి 14 : మండలంలోని అనాజీపూర్లో శనివారం నుంచి రెండు రోజుల పాటు బయ్యన్నగుండ్�