చీడపీడలకు చెక్.. తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి ప్రోత్సహిస్తున్న తెలంగాణ సర్కారు.. రైతులకు 50 శాతం సబ్సిడీ గుమ్మడిదల, జనవరి 20 : ప్లాస్టిక్ మల్చింగ్ విధానంతో వివిధ కూరగాయలు, పూల సాగు చేసి మంచి దిగుబడులు సాధించవ
వృద్ధులకు బాసటగా విజన్ వృద్ధాశ్రమం 25 మంది వృద్ధులను అక్కున చేర్చుకున్న ఆశ్రమ ఫౌండర్ ఆభర్ణ సమాజ సేవయే పరమావధిగా విజన్ వృద్ధాశ్రమం స్థాపన పాఠశాల దశ నుంచే సామాజిక స్పృహ నాలుగేండ్లుగా వృద్ధులకు సేవలు నర
బదిలీలతో దశ మారనున్నపాఠశాలలు వీవీలతో కొనసాగిన బడులకు మోక్షం ఇటీవల 317 జీవో ప్రకారం జరిగిన బదిలీల ప్రక్రియలో సంగారెడ్డి జిల్లాలోని మారుమూలగా ఉన్న నారాయణఖేడ్ వంటి ప్రాంతాలకు ప్రయోజనం చేకూరింది. గతంలో ఈ ప�
జీవో నంబర్ 3 జారీ చేసిన ప్రభుత్వం సీఎం కేసీఆర్పై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రశంసలు మెదక్ మున్సిపాలిటీ, జనవరి 20 : రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్న ఉద్యోగుల డీఎ పెంపు, విడుదల నిర్ణయంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, పింఛ
నేటి నుంచి ఇంటింటి సర్వే చేయాలి లక్షణాలున్న వారికి కరోనా కిట్ అందజేయాలి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి అర్హులందరికీ బూస్టర్ డోస్ వేయించాలి అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలందించాలి
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన మృతుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్, మృతుడి భార్య ప్రైవేట్ టీచర్ ఏడేండ్ల కూతురితో కలిసి ఘాతుకం అమీన్పూర్, జనవరి 20 : ఎంతకష్టమొచ్చిందో ఏమ�
స్వల్ప లక్షణాలుంటే హోం ఐసొలేషన్ ఇంటికే కరోనా కిట్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వంస్వల్ప లక్షణాలుంటే హోం ఐసొలేషన్ ఇంటికే కరోనా కిట్మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే త
పంటల్లో అంతర్గతంగా సాగు మార్కెట్లో డిమాండ్ను బట్టి పండించుకునే అవకాశం ఆసక్తి చూపిస్తున్న సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల రైతులు అక్కన్నపేట, జనవరి 19 : ఒకే ఫసల్లో రెండు పంటలు పండిస్తూ లాభాల బాటలో దూసు�
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి కరోనా, ఒమిక్రాన్పై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చ�
ఆలుకు మద్దతు ధర కల్పించని కేంద్రం తగ్గిన దిగుబడి.. అయోమయంలో అన్నదాతలు కోహీర్, జనవరి 19 : ఆలుగడ్డ పంటకు మద్దతు ధర ప్రకటించకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నది. ఆలుగడ్డ పంట సాగుతో మద్దతు లభించకపోవడంతో అన్నదాత�
తగ్గుతున్న దిగుబడులు.. పెరుగుతున్న అప్పులు ఆందోళనలో రైతులు ఆరుతడి పంటలే మేలంటున్న అధికారులు చిలిపిచెడ్, జనవరి 19 : వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంత�
వైభవంగా ముగిసిన మల్లన్న పట్నంవారం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన యాదవ భక్తజనం పసుపు చల్లుకుని తన్మయత్వం కొమురవెల్లి క్షేత్రానికి రూ.36లక్షల ఆదాయం చేర్యాల, జనవరి 17 : కొవిడ్ ఆంక్షల నేపథ్యంలో కొమురవెల్లి మల్ల