రూ.3 కోట్లతో మార్కెట్ నిర్మాణం వ్యాపారులు,వినియోగదారులకు సకల సౌకర్యాల కల్పనప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం..భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డిరామచంద్రాపురం, జనవరి25: బల్దియా పరిధి�
మెదక్, జనవరి 25 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీ పగులగొట్టి చోరీ చేసిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెదక్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ ర�
మెదక్ మున్సిపాలిటీ, జనవరి 25 : ప్రతి గ్రామం అభివృద్ధి చెంది సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం హవేళీఘనపూర్ మండలం గాజిర�
మెదక్, జనవరి 25 : గత యాసంగి సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో ఇంకా మిగిలి ఉన్న లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చిలోగా కస్టమ్డ్ మిల్లింగ్ బియ్యం(సీఎంఆర్) చేసి, ఎఫ్సీఐ గోదాములకు తరలించాలని రైస్�
నేతల తలరాతలు మార్చే మంత్రదండం బహుళ ప్రయోజనకారిగా ఓటరు గుర్తింపు కార్డు నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, జనవరి 24 : దేశ పురోగతిని మార్చేసే గొప్ప ఆయుధం ఓటు. మన తలరాతల్ని మార్చే నేతల్ని ఎన్నుకు�
మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారికి రూ.882.18 కోట్లు మంజూరు మెదక్ నియోజకవర్గంలోసీసీ రోడ్ల నిర్మాణానికి రూ.8.30 కోట్లు మంజూరు తారు రోడ్డు మరమ్మతులకు రూ.8.90 కోట్ల నిధులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రె
నాలుగు రోజులు… లక్షా 41వేల ఇండ్లు 9,526 మందికి కిట్ల పంపిణీ జోరుగా సాగుతున్న ఇంటింటా జ్వర సర్వే మెదక్, జనవరి 24 : మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా..? ఎవరికైనా జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా..? రుచి, వాసన తె
చేగుంట/మెదక్రూరల్/శివ్వంపేట/రేగోడ్/నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట, జనవరి 24 : పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే చేపడుతున్నారు. సోమవారం మెదక్లోని రాజ్పల్లి, తిమ్మకపల్లి, బచ్చురాజ్పల్లిలోని ప�
మనోహరాబాద్ /చేగుంట/శివ్వంపేట, జనవరి 24 : నిరుపేదలకు వరం సీఎం సహాయనిధి అని రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన బానగారి మైసమ్మ అ�
మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట/ కొల్చారం/పెద్దశంకరంపేట/రామాయంపేట, జనవరి 23: రామాయంపేట పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆదివారం నిర్వహించారు. ఫ్రెండ్స్ అసోషియేషన్ అధ్వర్యంలో మున్సిపల్ చ�
మొదటి డోసు 6,10,666.. రెండో డోసు 4,91,072 మందికి స్పెషల్ వ్యాక్సినేషన్ కింద 8లక్షల 9వేల మందికి అర్హులందరూ టీకా వేయించుకోవాలి : వైద్యులు మెదక్, జనవరి 23 : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మెదక్ జిల్లాలో జోరుగా సాగుతోంద�
రామాయంపేట/నర్సాపూర్/మెదక్రూరల్/కొల్చారం/మనోహరాబాద్/మెదక్ మున్సిపాలిటీ, జనవరి 23 : కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు పట్టణంలో జరుగుతున్న ఇంటింటా జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని మెదక్ మున్సిపల్ చైర్�
ఆలయంలో పాత సంప్రదాయ పద్ధతులే కొనసాగుతున్నాయి.. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మొద్దు : ఒగ్గు పూజారుల సంఘం చేర్యాల, జనవరి 23 : దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆల�