రైతులు బాగుండడం మీకు ఇష్టం లేదా..? తెలంగాణపై కన్నుకుట్టిన కాషాయదళం పంటలు పండితే చూసి ఓర్వలేకపోతున్న బీజేపీ రైతులను చులకన చేస్తున్న కేంద్ర సర్కారు కొనుగోలు కేంద్రాలు వద్దన్న దుబ్బాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే �
నాణ్యత లేకుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి మోసాలు, హక్కుల గురించి అవగాహన అవసరం నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం మెదక్ రూరల్, డిసెంబర్ 23 : ఏది కల్తీ.. ఏది స్వచ్ఛం, ఏది అసలు.. ఏది నకిలీ. ఏ వస్తువు కొన్నా ప్రతి ఒ�
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్ రామాయంపేట, డిసెంబర్ 23: రైతులు ఇతర పంటలను సాగు చేసుకోవాలని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఘనంగా జాతీయ రైతు దినోత్సవం గుమ్మడిదల, డిసెంబర్ 23 : మట్టిలో మాణిక్యాలు గుమ్మడిదల రైతు సోదరులని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం జాతీ
మెదక్ రూరల్, డిసెంబర్ 22 : నిత్య జీవితంలో గణితం ఒక భాగమైందని హెచ్ఎం మాధవీరామాంజనేయులు అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని గీత ఉన్నత పాఠశాల, మంబోజిపల్లిలో గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించార�
సుమారు రూ.20 కోట్లతో పనులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో నిధులు మార్చిలో ప్రారంభోత్సవానికి సిద్ధం ఇఫ్కో డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి మతాశిశు సంరక్షణ కేంద్రం పరిశీలన మ
చెడు వ్యసనాలతో బతుకు చిత్తుపేక చిత్తుబొత్తు ఆటలతో కుటుంబాలు వీధిపాలు రెక్కాడితేగానీ డొక్కాడని దయనీయ పరిస్థితుల్లో కుటుంబాలు కుటుంబ పోషణ విడిచి పేకాటకు బానిసలు లక్షల్లో నష్టం వస్తున్నా విడువని వ్యసనప
13 గ్రామాల ప్రజలకు మినహాయింపు ఇతర ప్రాంతాల వాహనదారులపై అదనపు భారం ఆదాయం తగ్గుతుందని టాక్సీ డ్రైవర్ల ఆవేదన వాహనదారులపై ఆదనపు భారం గుమ్మడిదల, డిసెంబర్ 21 :దుండిగల్ ఓఆర్ఆర్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వర�
దుబ్బాక, డిసెంబర్ 21: దుబ్బాక పట్టణంలో రూ. 18.5 కోట్లతో నిర్మించిన వంద పడకల దవాఖాన ప్రారంభోత్సవ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నెల 25వ తేదీన ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు చేతులమీదుగా వంద పడకల దవాఖా
రాత్రి, పగలు వీఆర్ఏల కాపలా ఆరుగురు వీఆర్ఏలకు నోటీసులు అందోల్, డిసెంబర్ 21: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణ శివారు నుంచి నాలుగులైన్ల రహదారి నిర్మాణం జరగడంతో
నేడు రామానుజం పుట్టిన రోజు సందర్భంగా గణిత దినోత్సవం మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 21: నిత్య జీవితంలో మానవుడు నిద్రలేచిన నుంచి పడుకునే వరకు అడుగడుగునా అవసరమయ్యేది గణితం. తెలుగు, ఇంగ్లిష్ ఇలా ఒకటి ఏమిటి అ�
రోడ్డు ప్రమాదంలో ముగ్గురిని కబళించిన మృత్యువు.. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు, ఒక యువకుడి దుర్మరణం రెండు కుటుంబాల్లో విషాదఛాయలు చేగుంట మండలం అనంత్సాగర్ వద్ద ఘటన చేగుంట, డిసెంబర్ 20 : తమ్ముడిని, అత