మహిళా సంఘాలకు అండగా రూర్బన్ పథకం స్వయం ఉపాధికి నిధులు మంజూరు వ్యాపారంలో రాణిస్తున్న మహిళలు జ్యూట్ బ్యాగులు, పల్లిపట్టీల తయారీ ప్రారంభానికి మరో రెండు కేంద్రాలు సిద్ధం పాపన్నపేట, డిసెంబర్ 19 : రూర్బన్ (�
మండలంలో 7100 గొర్రెలు, మేకలు అందజేత వ్యవసాయానికి దీటుగా లాభాలు కుల వృతుల వారు సద్వినియోగం చేసుకోవాలి రామాయంపేట రూరల్, డిసెంబర్ 19 : ప్రభుత్వం కుల వృ త్తులను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నది. అనేక సంక్షేమ ప
1 03 శాతం మందికి మొదటి డోస్ పూర్తి రాష్ట్రంలోనే మూడో స్థానంలో జిల్లా ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్న వైద్య సిబ్బంది మెదక్, డిసెంబర్ 19 : మెదక్ జిల్లాలో కరోనా టీ కా మొదటి డోస్ లక్ష్యానికి మించి వేశారు. మంగ�
అధికారులకు సూచించిన ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి టాన్స్కో అధికారులు పనితీరు మార్చుకోవాలి మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 18: కలెక్టరేట్ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆర్అండ్బీ అధికారులు సీఎం రాజకీయ కార్య
నిజాంపేట,డిసెంబర్17:ఇతర పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సతీశ్ అన్నారు.శుక్రవారం మండలంలోని కల్వకుంటలో ఆయన రైతులకు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పిం
15 రోజుల ముందే కొనుగోళ్లు పూర్తి 38,68,338 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 57,173 మంది రైతుల ఖాతాల్లో రూ.547 కోట్ల డబ్బులు జమ మెదక్ జిల్లాలో మూతపడనున్న కొనుగోలు కేంద్రాలు మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, డిసెం�
జడ్పీ స్థాయీ సంఘం సమావేశంలోజడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 17: యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జడ్పీ ఉపాధ్యక్షురాలు లా వణ్యరెడ్డి రైతులకు సూచించారు. శుక్రవార
కొత్తగా 2,917 మంది దరఖాస్తులు జిల్లాలో 4,13,517 మంది ఓటర్లు నవంబర్ 30తో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ఈనెల 20 వరకు పరిశీలన జనవరి 5న తుది జాబితా విడుదల మెదక్, డిసెంబర్ 16 : రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్తగా ఓటరు నమోదుతో పాటు మా
మెదక్లో రూ.కోటీ 5 లక్షలతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల గోదాం నిర్మాణం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్గోయల్ మెదక్, డిసెంబర్ 17 : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల భద్రత కోసం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్ల�
మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి ప్రత్యేక దర్శనం, అదనపు బస్సుల ఏర్పాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, డిసెంబర్ 17 : కొమురవెల్లి మల్లికార్జు�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టుబడులు, పరిశ్రమల్లో సింహభాగం జిల్లాకే.. మెడికల్ కాలేజీకి త్వరలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన పార్టీలకతీతంగా అభివృద్ధి, నిధులు మున్సిపల్, ఐటీ శ�
పశ్చిమ దేశాల ప్రపంచస్థాయి యూనివర్సిటీలకు తక్కువ కాదు సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి యూనివర్సిటీలో నాలుగు ప్రాజెక్టులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మునిపల్లి, డిసెంబర్ 16 : వోక్సెన్ యూనివర్సిటీ వండర్ఫు
ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి నిజాంపేట,డిసెంబర్16: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ,సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాశ్రెడ్డి అన్నారు.గురువారం నిజాంపేటలోని హనుమాన్ ఆ�