భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్లను (Maoist Arms D
Amit Shah: దేశంలో నక్సలిజం కొనఊపిరితో ఉన్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, భద్రతా దళాలు గొప్ప విజయాన్ని నమోదు చేశాయన్నారు. ఒడిశా-చత్తీస్ఘ
మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ (దాదా) అలియాస్ చొక్కారావు మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గ�
Encounter | తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల �
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్లో మార్పులు చేశారు. సీఎం భద్రతావలయంలోకి బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన
ములుగు జిల్లా చల్పాక సమీపంలో మావోయిస్టులపై జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్కౌంటరేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్పై ప్రభుత్వం వెంటనే జ�
ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం మరోసారి మావోయిస్టు, పోలీసు బలగాల రణరంగమైంది. దంతెవాడ, నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్ప�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. వీరిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారని చెప్పా
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో పోలీసులు ఆదివారం ఓ నక్సల్ డంప్ నుంచి టెలివిజన్ సెట్ను స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ రేంజ్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ మాట్లాడుతూ, దంతేష్ పురం సమీ
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతాబలగా, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు మరణించాడు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో ఛత్తీస్గఢ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. కొరియర్లుగా అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీజాపూర్ పోల�
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు కోసం చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ భద్రతా దళాలు సెర్చ�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో వెంకటాపురం మండలం తడపాల
Telangana | భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండ�