మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నా రు. ఇటీవల ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మా వోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్
జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్
మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు, జంగ్ పత్రిక సంపాదకుడు నవీన్, మరో 25 మంది మవోయిస్టులను ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో దారుణంగా చంపడం దుర్మార్గమని, ఇవి ముమ్మాటికి రాజకీయ హత్యలేనని ఇఫ్టు జ�
ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో జరుపుతున్న మారణహోమాన్ని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (BKMU) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు తీవ్రంగా ఖండించారు. ఈ మారణహోమాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని క
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమ�
చత్తీస్గఢ్, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని మాడ్ సమీపంలో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడంపై తెలంగాణ పౌర హక్కుల సంఘం విచారణ వ్యక్తం చేసింది.
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి.
Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
Maoists | ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
Chhattisgarh | ఛత్తీస్గడ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టుల�
జనగామ జిల్లా దేవ రుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్ట్ నాయకురాలు గుమ్మడవెల్లి రేణు క అంత్యక్రియలు బుధవారం గ్రామంలో జరగ్గా, వేలాది మంది జనం హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
త్తీస్గఢ్లో ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, సీ�
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో మావోయిస్టు అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం అంద