ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు కోసం చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని అడవుల్లో బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ భద్రతా దళాలు సెర్చ�
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారంతో వెంకటాపురం మండలం తడపాల
Telangana | భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు.
మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండ�
పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శనివారం విలేకరు�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసు
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూరు దండకారణ్యంలో మావోయిస్టులు రహస్యంగా సమావేశమవుతున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు దాడి చేశాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మ�
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు (Encounter) జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు.
బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) మావోయిస్టు అగ్రనేత ఆజాద్ పేరిట
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్ (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. జీజాపూర్ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసి
విశాఖపట్నంలోని ‘ముంచింగిపు ట్ట కుట్ర’ కేసులో మావోయిస్టు పార్టీకి చెందిన రామక్కగిరి చంద్రను 8వ నిందితుడి గా చేరుస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం చార్జిషీటు దాఖలు చేసింది. యువతను మావోయిస్టు భావజాలం �
chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.