Encounter | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టుతు చనిపోయాడు.
CRPF | ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. జిల్లాలోని దర్భ డివిజన్ మలంగేర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ క్యాంప్పై మావోయిస్టులు దాడి చేశారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదుర
భద్రాద్రి కొత్తగూడెం : దుమ్ముగూడెం మండలంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చింతప్పగూడెంలో వంతెన పనులు జరుగకుండా వాహనాలను తగులబెట్టారు. ప్రొక్లయినర్, కాంక్రీట్ మిక్సర్తో పాటు నాలుగు టాక్టర్లన�
Dantewada | ఛత్తీస్గఢ్లోని దంతేబాడ (Dantewada) జిల్లాలో భద్రతా బలగాలులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు ఏరియా కమాండర్ మృతిచెందారు.
ఏపీ, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో తనిఖీలు.. మావోయిస్టులకు ఆర్థిక సాయం కేసులో ఆపరేషన్ న్యూఢిల్లీ: మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక సాయం కేసులో దేశంలోని పలు రాష్ర్టాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు
Maoist | ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందాడు. సుక్మా జిల్లాలోని చితల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం
వరంగల్ : సీపీఐ (మావోయిస్ట్) నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్ధాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్ధాంతాలకు మద్దతు �
పోలీసులకు చిక్కిన మావో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు | ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస�
ముంబై: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు ఈనెల 25 వరకు జైలు అధికారుల ముందు లొం గిపోవాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు తెలిపింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్పై బయట ఉన్న �