భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రత�
Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం.
1973లో తన తొలి పాటల పుస్తకం ‘వీబీ గద్దర్ పాటలు’ పుస్తకం వెలువడింది. ఎమర్జెన్సీ తర్వాత విప్లవోద్యమంతో మమేకమైండు. చేస్తున్న బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి గొంగడి భుజానేసుకొని దేశమంతటా అజ్ఞాతంగా తిరుగుతూ తన మాట,
ఐదుగురు మావోయిస్టు మిలీషియా కమిటీ సభ్యులను అరెస్టు చేసినట్టు సీఐ రాజు తెలిపారు. బుధవారం ఉదయం ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి వారి నుంచి రెండు డిటోనేటర్లు, 20 మీటర్ల కార్డె
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
దండకారణ్యంలో మావోయిస్ట్గా తుపాకీ పట్టుకొని తిరిగిన ఓ వ్యక్తి జీవితాన్ని దళితబంధు పథకం మార్చేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. దళితబంధు పథకం కింద ఓ ద�
మావోయిస్టులకు డబ్బులు తరలిస్తున్న నలుగురు వ్యక్తులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు అరెస్టు చేశారు. మహదేవపూర్ రోడ్డులోని కాటారం ఫారెస్ట్ చెక్పోస్టు దగ్గర బుధవారం సాయంత్రం నిర్వహించిన
భద్రాద్రి కొత్తగూడెం : చెర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు నివాసాన
Encounter | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బెజ్జీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టుతు చనిపోయాడు.