Regularized immediately | రామగిరి ఏప్రిల్ 26: తెలంగాణ విశ్వ విద్యాలయాల్లో పని చేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులను వెంటనే రెగ్యులర్ చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.
Manthani | మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు �
Manthani, Sub-Registrar | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని ఇంచార్జి సబ్ రిజిష్టార్ ముజిబర్ రెహ్మాన్ పై మంథని పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది.
Manthani | మంథని నియోజకవర్గం కాంగ్రెస్ లో ఎన్నడూ వినని, చూడని ఆ పార్టీ లో ఏక ఛత్రాధిపత్యం మాత్రమే కొన్నేళ్లు గా కొనసాగుతున్న నైపథ్యం. ఆ పార్టీ లో కీలకంగా ఉన్న నాయకులు ఇద్దరూ ఉద్ధండులే. వారసత్వ పరంగా రాజకీయంగా ఎద�
Sridhar Babu | మంథని, ఏప్రిల్ 20 : ఏసుక్రీస్తు త్యాగం గొప్పదని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. క్రైస్తవుల పర్వదినం ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం మంథని మున్సిపల్ పరిధి శ్రీపాద కాలని సీయ�
JNTU | రాష్ట్రం లొని 12 విశ్వ విద్యాలయాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్ని రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ జేఎన్టీయూ మంథని యంత్ర కళాశాలకు చెందిన కాంట్రాక్టు అధ్యాపకులు స్టేట్ కో ఆర్డినేటర్స్ పిలుపు మే�
సింగరేణి (Singareni) అకామిడేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నదని, దానిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెంటినరి కాలనీలో ఫ్లెక్సీలు వెలిశాయి. పిల్లలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పి�
MANTHANI | మంథని, ఏప్రిల్ 17: రామగుండం తహసీల్దార్ గా పనిచేస్తూ ఇటీవల బదిలీ పై వచ్చి మంథని తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన కుమారస్వామిని మీ సేవ నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అట్టెం రాజు ఆధ్వర్యంలో నిర్వాహ�
Putta Madhu | మంథని, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి శోభాయాత్ర రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.
Manthani | అంబేద్కర్ దీక్షా -దివాస్ కార్యక్రమంలో భాగంగా కమాన్ పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్�
Farmers' welfare | కమాన్ పూర్, ఏఫ్రిల్ 13: రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతును రాజుగా చేసే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
Manthani | మంథని, ఏప్రిల్ 13: ఆదివారం ఉదయం కొద్దిసేపు కురిసిన అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. వాతావరణం లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుని వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో దాన్యం ఆరబోసిన రైతులు వర్షం పడుతు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన వెబ్ సైట్ మొరాయిస్తున్నది. గత నెలాఖరులో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4వ తేదీన ముగిసి పోవాల్సి ఉండగా కుల, ఆదాయ ధ్రు�
Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం వెబ్ సైట్ మొరాహిస్తూ ముందుకు సాగనట్�