మంథని (Manthani) పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న క్రీడ మైదానంలో ఓ యువకుడిపై గుర్తు తెలియనీ దుండగులు బీరు సీసాలతో తలపై దాడి చేసి హత్యయత్నం చేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
మంథని మండలం బెస్తపల్లి గ్రామం నుండి ఎస్సైగా ఎంపికైన సాకపురం దివ్యను బెస్తపల్లి గంగపుత్ర సంఘం నాయకులు మంగళవారం ఘనంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. గంగపుత్ర కులదైవం గంగాదేవి అమ్మవారి దర్శనం నిమిత్తం
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లిలో ఓ వ్యక్తి మిస్సింగ్ అయినట్లు ముత్తారం ఎస్సై గోపతి నరేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో కోట ఎల్లయ్య (55) అనే వ్యక్తి గత మూడు రో
చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు చేరుతున్న సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి మంథని మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో దొంతులవాడ,
బీసీలకు సముచిత స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ
కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి పల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గడియారం సత్యనారాయణ శర్మ, గడియారం మనోజ్ శ
కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు.
మంథని మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండో సారి క్యాతం కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంథని లో గురువారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అకాల వర్షాల కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పార�
తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇడస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి �
సీయోను చర్చి పాస్టర్ వల్లూరి ప్రభాకర్ ఆకస్మికంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. అయన మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి స్వగ్రామం భువనగిరిలో జ్ఞా�
మంథని, మే 4: తెలంగాణకు జలభాండాగారమైన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నిన కుట్రలను పటాపంచలు చేసి ప్రజలకు అసలు వాస్తవాలను వివరించడానికి కాళేశ్వరం గోదావరినది ఒడ్డున సోమవారం 11 గంటలకు చర్చా కార్యక్రమం �
Manthani ssc results | మంథని, ఏప్రిల్ 30 : 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో మంథనికి చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. స్థానిక కాకతీయ ఉన్నత పాఠశాలకు చెందిన దుర్గం త్రేక్ష అనే విద్యార్థినీ 600ల మార్క�
NREGS | మంథని, ఏప్రిల్ 26: తాము కష్టపడి పని చేసే దానికి విలువ లేకుండా కూలీ డబ్బులు తక్కువగా చెల్లిస్తున్నారంటూ ఉపాధి హామీలు కూలీలు ఎంపీడీవో, ఈజీఎస్ కార్యాలయాల సమీపంలో శనివారం ఆందోళనకు దిగారు.