Manthani | మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు.
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం
మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన చొప్పరి నది (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సది గ్రామంలో కూలీపని చేసుకుంటు జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా మ
అధికారుల కన్ను పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో 2004లో అప్పటి ప్రభుత్వం గొల్ల కుర్మల గొర్రెల మందల కోసం యాదవ సంఘానికి 5 ఎకరాలు, కుర్మ సంఘానికి 5 ఎకరాల చొప్పున కేటాయించిన సర్వేనంబర్ 1072 భూమిపై పడింది.
మంథని మండలం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో ఉన్న ఎరకుంట చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సోమవారం సందర్శించారు. ‘నమస్తేతెలంగాణ’లో ఈ నెల 29న ‘ఎరకుంటను మింగేస్తున్నరు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన వ
గత కొద్ది రోజులుగా మంథని ప్రాంతంలో దొంగలు రెచ్చి పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఉంటే చాలు దానికి కన్నం వేస్తూ ఉన్నదంతా ఊడ్చుకు పోతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తి
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు.
గంగపుత్రుల కుల దైవం, సర్వ మానవాళి ఆరాధ్య దైవం శ్రీ గంగమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాన్ని జూలై 16న నిర్వహించనున్నట్లు బోనాల కమిటీ అధ్యక్షుడు గంధం వెంకటస్వామి తెలిపారు. గురువారం మంథని (Manthani) గంగపుత్ర సంఘం అధ�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్గా చేసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నది..కాంగ్రెస్ బెదిరింపులకు, కుట్రలకు భయపడేది లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) ప్రధాన కార్యదర్శిగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తనకు అవకాశం
జూన్ మొదటి వారంలో వర్షాలు పడకపోవడంతో వర్షాలు కురిపించు వరుణదేవుడా అని వేడుకుంటూ మండలంలోని సీతంపల్లి గ్రామంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా కప్పతల్లి ఆట ఆడారు. సంచిలో కప్ప�
ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.