హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు.
Putta Madhu | రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు బహిరంగ లేఖ రాశారు. మంథని ప్రజలు 40 ఏళ్లు మీ కుటుంబానికి అధికారం ఇస్తే మీరు చేసింది ఏమిటి? అని శ్రీధర్ బాబును పుట్ట మధు నిలదీశారు.
మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి
KTR | మంథని, జనవరి 31: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేశామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదవీ కాలం పూర్తి చేసుకు�
Sridhar Babu | నాలుగు ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయగా అవి యుద్ధ క్షేత్రాలుగా మారుతున్నాయి. అవినీతి,బంధుప్రీతి, లంచాలు తీసుకుంటూ అనర్హులకు సంక్షేమ పథకాలు కట్టబెడుతున్నా�
మంత్రి శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథనిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)పై నిర్లక్ష్యం ఎందుకని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బా
Putta Madhukar | పెద్దపల్లి నియోజకవర్గంలో అమలు చేస్తున్న ఫ్రీ ఇసుక విధానాన్ని(Free sand policy) మంథని (Manthani)నియోజకవర్గంలో అమలు చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్(Putta Madhukar) డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని ఆర్డీవో హనుమానాయక్ను హైదరాబాద్లోని భూపరిపాలన ప్రధాన కమిషనరేట్కు సరెండర్ చేస్తూ కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పిల్లలకు మంచి పోషకాహారం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘పోషణ్ మహా-24’ను తెచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
మారుమూల ప్రాంతమైన మంథనిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. సెంటర్ సేవలను కిడ్నీ బాధితులు వినియోగించుకోవాలని సూచించారు.
ఆర్అండ్ఆర్ ప్రత్యేకాధికారి అయిన మంథని ఆర్డీవో హనుమానాయక్కు సింగరేణి సంస్థ గతేడాది మార్చిలో ఏడాదికి 4,80,000 అద్దెతో ప్రత్యేక వాహనాన్ని కేటాయించింది. అయితే, ఆ వాహనం కొద్ది రోజులే కనిపించింది.