CM KCR | బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | అధికార పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువులను కొన్నట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు మన గోస పోసుకున్న కాం�
Joinings into BRS | బీఆర్ఎస్ పార్టీ నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్�
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న సౌండ్ బాక్స్లను బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులు పట్టుకున్నారు.
రాంనగర్ : మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గన్మ్యాన్ మల్లయ్య అదృశ్యమయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించడం లేదు. ఈ మేరకు మల్లయ్య భార్య హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘ప్రపంచ చరిత్రలో అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకు నిలయం తెలంగాణ. అలాంటి పోరాటయోధులు, మహనీయులను గుర్తించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి పోయేలా మహోన్నతమైన స్థానాన్ని తెలంగాణ సర్కారు ఇచ్చింది’ అని రాష్�
Telangana | పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటుచేసుకుంది. ఓ కసాయి తండ్రి కన్న కూతురినే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల సదయ్య గురువారం ఉదయం కన�
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, నాయకులు ఎన్ని కుట్రలు చేసినా మా పేదింటి ఆడ బిడ్డల కలను సాకారం చేశాం.
Manthani | గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో మంథని జల దిగ్బంధమైంది. గోదావరి, మానేరు బ్యాక్వాటర్ తో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తన్నది. మంథని ప్రధాన చౌరస్తాలోకి పెద్దఎత్తున వదర నీరు
Manthani | మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఎక్లాస్పూర్ సమీపంలో బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది
శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని
మంథని : ఆర్టీసీ బస్లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. ఈ సంఘటన సోమవారం మంథనిలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారం మండలం సీతంపల్లి గ్రామానికి చెందిన మామి�
peddapalli | జిల్లాలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సింగిరెడ్డిపల్లి వద్ద గోదావరిఖని-మంథని రహదారిపై అదుపుతప్పి ఓ కారు బోల్తాపడింది.