Koppula Eshwar | ఇది కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని పెద్దపల్లి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar) మండిపడ్డారు.
Manthani | కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు నేడు పంటలకు(Crops) నీళ్లు లేక అరిగోస పడుతున్నారు.
Demolition | అక్రమ కట్టడాలపై(Illegal structures) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో మంథని (Manthani) పట్టణంలో పలు అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సుదీర్ఘ రాజకీయ చరిత్ర మంథనితోనే మొదలయ్యింది. పీవీకి తొలుత 1952లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది.
Putta Madhu | కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశార�
Road accident | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని(Manthani) మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో మంథనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు(Brothers died) తాటి నాగరాజు గౌడ్, నవీ�
రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొ�
Putta Madhu | ఆపదలో ఉన్నవారు అన్నా అంటే.. తానున్నా అని ఆదుకొనే మంచి మనసున్న నాయకుడాయన. తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ఆర్థికంగా అండగా న
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manthani, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manthani, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manthani
CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ