Putta Madhu | కాంగ్రెస్ పార్టీ నాయకుడు తనను చంపాలని చూస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధు అన్నారు. పార్లమెంటు ఎన్నికల లోపే తనను చంపాలని చూస్తున్నారని తెలిపారు. కానీ తాను చావుకు భయపడనని పుట్ట మధు స్పష్టం చేశార�
Road accident | పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని(Manthani) మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీ కొట్టడంతో మంథనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు(Brothers died) తాటి నాగరాజు గౌడ్, నవీ�
రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొ�
Putta Madhu | ఆపదలో ఉన్నవారు అన్నా అంటే.. తానున్నా అని ఆదుకొనే మంచి మనసున్న నాయకుడాయన. తన తల్లి పుట్ట లింగమ్మ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ఆర్థికంగా అండగా న
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Manthani, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Manthani, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Manthani
CM KCR | కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్�
CM KCR | దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మొదటి నుంచి సరైన విధానాలు అవలంభించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉండేవి కావన్నారు. అసెంబ్లీ ఎ
CM KCR | బీసీ బిడ్డలకు అవకాశం రావడం లేదని.. అవకాశం వచ్చినకాడ చైతన్యం ఏమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | అధికార పార్టీకి చెందిన నాయకులను సంతలో పశువులను కొన్నట్టు మాదిరిగా కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి, 58 ఏండ్లు మన గోస పోసుకున్న కాం�
Joinings into BRS | బీఆర్ఎస్ పార్టీ నేత, మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్ ఛైర్మెన్ పుట్ట మధూకర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శనివారం కన్నాల గ్రామ పంచాయతీ బోడగుట్�
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఓటర్లకు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న సౌండ్ బాక్స్లను బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అధికారులు పట్టుకున్నారు.