ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన పాచిక పజీత పాలైందని పట్టభద్రులు మండిపడుతున్నారు. పార్టీకి లబ్ధిచేకూర్చుకొనే ప్రయత్నాలకు ఒడిగడుతూ తమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇసుక క్వారీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకే తవ్వకాలు నిర్వహించాలన్న కేంద్ర మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిలువునా పాతరేసింది. ఇకపై రాత్రి 9 గంటల వరకు ఇసుక లోడింగ్ పనులను నిర్వహించాలని టీజీఎండీస�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాం క్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిర మ్మ ఇండ్లకు,
Manne Krishank | పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలోనూ ఈ పాలసీని ప్రవేశపెడతామని చెప్పినట్లుగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్పై నమోదుచేసిన సోషల్ మీడియా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను కొనసాగించరాదని హైకోర్టు కిందిస్థాయి కోర్టును ఆదేశించింది.
గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరారని తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు �
Manne Krishank | బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను( Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు.
Krishank | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ (Manne Krishank)ఫైర్ అయ్యాడు. తొక్కుడు బిళ్ల ఆడే ఈ ముఖ్యమంత్రికి ఫార్ములా-ఈ రేస్(Formula-E Race) గురించి ఏం తెలుసని ఘాటుగా విమర్శించారు.
నీ సంగతి చూస్త.. ఏమనుకుంటున్నవ్ నవ్వు.. నా పేరెందుకు తీసినవ్? నీ గురించి తెల్వదనుకుంటున్నవా?’ అని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ను బెదించాడు రెడ్డి శ్రీనివాస్. యూత్ కాంగ్రెస్ నేత, కొడంగ
బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నాయకుడు మన్నె క్రిశాంక్పై మరో కేసు నమోదైంది. సోం డిస్టిలరీ అండ్ బ్రూవరీ కంపెనీపై చేసిన ఆరోపణలపై భోపాల్ కోర్టు నుంచి క్రిశాంక్కు నోటీసులు పంపించారు.
Manne Krishank | మెయిన్హార్ట్ సంస్థ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. మూసీ కాంట్రాక్టుపై ఎక్స్ పోస్టులను తొలగించే ప్రశ్న ఉత్పన్నం కాదు అని స్పష్టం చేశారు.
Krishank | తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్�