రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల పేరిట ఏం జరుగుతున్నది? నిర్మాణ వ్యయం రాకెట్ వేగంతో ఎందుకు పెరిగింది.
Young India Schools | రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ఎస్) అంచనాలు భారీగా పెరగడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దురాగతాలను ప్రశ్నించే వారిపై రేవంత్రెడ్డి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని, విచారణ పేరిట అడ్డగోలుగా వేధిస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
కంచ గచ్చిబౌలి భూముల వీడియోలు, ఫొటోల విషయంలో నమోదైన కేసులో బీఆర్ఎస్ నాయకుడు, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ రెండోసారి గచ్చిబౌలి పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం 12 గంటల నుంచి రాత్రి 8 �
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్పై నమోదు చేసిన కేసుల్లో బీఎన్ఎస్ఎస్ 35 కింద నోటీసు ఇచ్చాక కేసు దర్యాప్తు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హెచ్సీయూ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 9,10 తేదీల్లో విచారణకు హాజరుకావ�
Manne Krishank | హెచ్సీయూ అంశంలో సోషల్మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ గచ్చిబౌలి పోలీసులు తనకు నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్ డ్యామేజ
Manne Krishanak | హెచ్సీయూ భూముల వివాదంపై పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ సాయంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఈ నోటీసులు ఇచ్చినట్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్పై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్స్టేషన్లో మూడు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు మంగళవారం మూడు కేసులు నమోదు చేశారు.
కేటీఆర్, క్రిశాంక్, కొణతం దిలీప్పై పోలీసులు పెట్టినవి చిల్లర కేసులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం అనంతరం మీడియా తో మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్కుమార్పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్స్టేషన్లో రెండు వే�
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రేవంత్రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక �