హెచ్సీయూ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 9,10 తేదీల్లో విచారణకు హాజరుకావ�
Manne Krishank | హెచ్సీయూ అంశంలో సోషల్మీడియాలో తప్పుడు వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపిస్తూ గచ్చిబౌలి పోలీసులు తనకు నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. కాంగ్రెస్ డ్యామేజ
Manne Krishanak | హెచ్సీయూ భూముల వివాదంపై పోస్టులు పెట్టారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏఐ సాయంతో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఈ నోటీసులు ఇచ్చినట్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్పై నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్స్టేషన్లో మూడు వేర్వేరు ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు మంగళవారం మూడు కేసులు నమోదు చేశారు.
కేటీఆర్, క్రిశాంక్, కొణతం దిలీప్పై పోలీసులు పెట్టినవి చిల్లర కేసులని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో బుధవారం అనంతరం మీడియా తో మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్కుమార్పై స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీస్స్టేషన్లో రెండు వే�
Sand | వ్యవసాయ మారెట్కు వెళ్తే ధాన్యం, కూరగాయలు మాత్రమే కొనుక్కునే అవకాసం ఉండేది. ఇకపై కూరగాయలతోపాటు గుప్పెడు ఇసుక కూడా ఉచితంగా తెచ్చుకునే అవకాశం కలగనున్నది. విషయం వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ప్రభుత్వం తీ�
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు. రేవంత్రెడ్డి ముందు మీడియా ముఖంగా ఏదైనా ఒక �
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వేసిన పాచిక పజీత పాలైందని పట్టభద్రులు మండిపడుతున్నారు. పార్టీకి లబ్ధిచేకూర్చుకొనే ప్రయత్నాలకు ఒడిగడుతూ తమను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇసుక క్వారీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకే తవ్వకాలు నిర్వహించాలన్న కేంద్ర మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిలువునా పాతరేసింది. ఇకపై రాత్రి 9 గంటల వరకు ఇసుక లోడింగ్ పనులను నిర్వహించాలని టీజీఎండీస�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాం క్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగా ణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిర మ్మ ఇండ్లకు,
Manne Krishank | పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలోనూ ఈ పాలసీని ప్రవేశపెడతామని చెప్పినట్లుగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్పై నమోదుచేసిన సోషల్ మీడియా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను కొనసాగించరాదని హైకోర్టు కిందిస్థాయి కోర్టును ఆదేశించింది.