కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడా�
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడంపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులెవరో తేల్చాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట�
Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టొద్దని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని క్
Manne Krishank | తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
Manne Krishank | రాష్ట్రంలో సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషనే అనుమతులు ఇచ్చిందని.. ఆ కార్పొరేషన్ కార్యకలాపాలు తన దృష్టికి రావంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎ
తెలంగాణ రాష్ర్టానికి దొడ్డిదారిన కల్తీ మద్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నదని, ప్రజల ప్రాణాలను హరించే ఇలాంటి నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్
Manne Krishank | ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్క ఫ్రీ బస్సు హామీ తప్ప మిగతా హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడుతున్నారు. రైతుల�
Revanth Reddy | ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో హెచ్సీయూ విద్యార్థులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో శనివారం సాయంత్రంతో ఎన్ని�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్ను పోలీసులు అరెస్టు చేసి చంచల్గూ�
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినిపించాలని ఇన్చార్జి కోర్టుగా కొనసాగుతున్న 8వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఉత్తర్
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వాదోపవాదనలు విన్న తర్వాత విచారణను ఈ నెల 9వ తేదీకి(గురువారం) జడ్జి వాయిదా వేశారు.