Manne Krishank | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఫ్రాడ్ పనులు మానుకోవాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళ దందాల కోసం అమెరికా వెళ్లాడు అని క్రిశాం
Manne Krishank | ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి.. రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకు�
విద్యుత్తు కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా? అంటూ జస్టిస్ నర్సింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు.
Manne Krishank | పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అంటూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాట పడుతున్నారని ధ్వజమెత�
Manne Krishank | టీఎస్ ఆర్టీసీ టిక్కెటింగ్ మెషీన్ల కాంట్రాక్ట్పై తాము వివరణ ఇవ్వలేం.. అది మా పరిధిలో లేదంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ వేసిన ఆర్టీఐకి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ భవన్ల�
కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల్లో ఆరు గ్యారెంటీలేమోకానీ ఆరు కుంభకోణాలు మాత్రం చేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ప్రతి శాఖలో దేన్నీ వదలకుండా కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Manne Krishank | కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు నెలల్లో ఆరు స్కాంలకు పాల్పడిందని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో క్రిశాంక్ మీడియాతో మాట్లాడా�
రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వడంపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులెవరో తేల్చాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట�
Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
Manne Krishank | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం ప్రవేశపెట్టొద్దని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని క్
Manne Krishank | తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ కష్టపడ్డారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. బీజేపీతో చేతులు కలిపితే
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ‘సోం డిస్టిల్లరీ అండ్ బ్రూవరీ’ కంపెనీ 1998 నుంచి పలు దఫాలుగా రూ.575 కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.
Manne Krishank | రాష్ట్రంలో సోమ్ డిస్టిల్లరీస్ కంపెనీకి బేవరేజెస్ కార్పొరేషనే అనుమతులు ఇచ్చిందని.. ఆ కార్పొరేషన్ కార్యకలాపాలు తన దృష్టికి రావంటూ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎ