KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ముందుకురా.. నువ్వు పెట్టిన సర్క్యులర్, క్రిశాంక్ పెట
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ బెయిల్పై మంగళవారం ఇన్చార్జి కోర్టు 7వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వాదనలు ముగిశాయి.
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే.. అంటే ఇదే మరి. సమస్యలు విస్మరించింది వారే... సమస్యలు ఉన్నాయని అధికారికంగా ధ్రువీకరించింది వాళ్లే.. క్లరికల్ తప్పిదాలు జరిగాయని అంగీకరించింది కూడా వాళ్లే... కానీ, తప్పుడు సమాచ�
KTR | ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న మంచినీరు, విద్యుత్ కొరత విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ సర్క్యులర్ ట్వీట్ చేసి ఈ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ వర్కింగ�
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి మన్నె క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు.
Manne Krishank | బీఆర్ఎస్ నేత, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రిశాంక్ను నల్లగొండ జిల్లా పరిధిలోని పంతంగి ట�
Manne Krishank | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
దేశంలో సార్వత్రి క ఎన్నికలు నిర్వహిస్తున్నది ఈసీ కా దు ఈడీ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తె లంగాణ భవన్లో గురువారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజుల్లో అనేకమంది ప్రతిపక్�
Manne Krishank | లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక�
RS Praveen Kumar | చిత్రపురి సిటీలో రూ. 3 వేల కోట్ల భూదందా జరిగిందని ఆరోపణ వస్తే ఆధారాలతో స్పందించాల్సింది పోయి దౌర్జన్యంగా అక్రమ కేసు పెట్టి, సెల్ఫోన్ను సీజ్ చేయడం ఏంటి రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ నాయ�
Manne Krishank | చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారని ఒక పత్రిక రాస్తే దాని మీద కేసు వేశారు.. అక్రమ భూదందా గురించి మాట్లాడితే నా మీద కేసు వేసి, నా ఫోన్ సీజ్ చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె �