Krishank | ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ సోదాలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఎక్కడ అయితే ఎన్నికలు ఉంటాయో.. అక్కడికి మోదీ కంటే ముందు ఈడీ వెళ్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది వ�
పాట్నీ-తూంకుంట మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. మినిమం నాలె
టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుక�
కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానలు ప్రారంభించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఆరో వార్డు నందమూరి నగర్ కమ్యూనిటీ హాల్, ఎనిమిదో వార్డు �
కంటోన్మెంట్ మూడో వార్డులోని మడ్పోర్ట్ అంబేద్కర్హట్స్ బస్తీలో పలు సమస్యలపై రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్ర�
తానెంత సొక్కమో వెనక్కి తిరుగుచూసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి టీఆర్ఎస్ నేత, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.
తల్లిని చంపి బిడ్డను బతికించారన్నది మీరే కదా! మోదీజీ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే సోషల్ మీడియాలో చెడుగుడు ఆడుకొన్న నెటిజన్లు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి �
కంటోన్మెంట్ ప్రాంతాన్ని రాష్ట్ర సర్కారు కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ అన్నారు.
కంటోన్మెంట్ | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెల�
ఎర్రోళ్ల, క్రిషాంక్, సాయిచంద్కు కార్పొరేషన్ పదవులు దళిత వర్గం పట్ల మరోసారి అభిమానాన్ని చాటుకున్న సీఎం హైదరాబాద్, డిసెంబర్ 15, (నమస్తే తెలంగాణ): దళిత సామాజికవర్గం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మ�