మంచిర్యాల పట్టణం ప్లాస్టిక్ నిషేధం దిశగా సాగుతున్నది. మున్సిపల్ అధికారులు దుకాణాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా సానుకూల స్పందన వస్తున్నది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడ�
అభివృద్ధి, సంక్షేమం విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ‘ఇంటింటికీ టీఆర్ఎస్' కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాలలోని 13వ వార్డు పరిధిలోని హమా�
ఉమ్మడి జిల్లాపై చలి పంజా విసిరింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా, గడ్డ కట్టుకుపోయే పరిస్థితి తలెత్తింది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు)లో కనిష్ఠంగా 7.3 డిగ్ర�
ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు మంచిర్యాల కేంద్రంగా నిషేధిత క్యాట్ ఫిష్తో పాటు పాంగాసియస్ చేపలు పెంచుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇందారం, దొనబండ వద్ద 50 ఎకరాలు లీజుకు తీసుకొని తక్కువ ఖర్�
మంచిర్యాల జిల్లా ఎంసీసీ క్వారీలో అరుదైన రూఫస్ బెల్లీడ్ ఈగల్ కనిపించింది. స్థానిక ఆలయ సమీపంలో ఈ నెల 16న హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్బీపీ) సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహీం ఈ పక్షి ఫొట�
మందమర్రి పట్టణంలోని శ్రీసీతారామాలయం, శ్రీకాశీవిశ్వేశ్వర ఆలయం ఆవరణలో శుక్రవారం రాత్రి రుద్రాభిషేకం, శివ కళ్యాణం, కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితుల మంత్రోచ్ఛరణతో రుద్రాభిషేకం �
ఆటల పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. జిల్లాలోని మాస్టర్స్ బ్యాడ్మింటన్ అకాడమీలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్, అండర్ -17 బాలబాలికల బ్యా�
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా అవసరమైన వసతులు కల్పిస్తూ, అ
మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్య�
దండేపల్లి మండలంలోని గూడెం రమాసహిత ఆలయంలో ఆదివారం కార్తీక మాసం బహుళ పంచమి పర్వదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, నదిలో కార్తీక దీపాల�
మారానని.. మంచిగ చూసుకుంటాననిపుట్టింటి నుంచి భార్యను తీసుకొచ్చిన రెండు రోజులకే గంగాకాలనీకి చెందిన మాటూరి లక్ష్మీనారాయణ (43) తన భార్య నాగలక్ష్మి (37)ని హత్య చేసి రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం సాయ
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం లక్ష దీపోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లోక కల్యాణార్థం శివాలయం అర్�
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. నాడు ఆంధ్రాబాబు చంద్రబ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ �