అతడి సంకల్పం ముందు అంగ వైకల్యం ఓడిపోయింది. విధి వెంటాడినా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. కదల్లేని ధీనస్థితిలోనూ చికెన్ సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తూ కుటుంబా
రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య (జడ్పీ చైర్ పర్సన్) తిరిగి గులాబీ కండువా కప్పుకోవడాన్ని టీపీసీసీ అసలు జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకెవరినైనా అర్జెంట్గా పార్టీలో చేర్చుకొని ప్రతీకారం తీర్చుకుంద
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో మహిళా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ భారతీహోళికేరి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతున్నది. శనివారం పలుచోట్ల ఎమ్మెల్యేలు పాల్గొని ఆడబిడ్డలకు కానుకలు అందిం చారు. సర్కారు పంపిన రంగు రంగుల డిజైన్లు, జరీ అంచులను చూస్తూ మురిసిపోయ�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తెలంగాణ సర్కారు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని న్యాక్ బృందం పేర్కొన్నది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళ�
రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన బొడ్డెమ్మ వేడుకలు ఊరూరా ఘనంగా కొనసాగుతున్నాయి. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. అంటూ వాడవాడనా ఆడబిడ్డలు సందడి చేస్తున్నారు. పితృ అమావాస్య వరకు వేడుకలు నిర్వహిస్తుండగ�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ బృందం సందర్శించనున్నది. నేడు, రేపు కాలేజీలో నాణ్యతాప్రమాణాలను పరిశీలించనున్నది. అభివృద్ధి, తరగతుల నిర్వహణ, సాధించిన ఫలితాలు తదితర అంశాలపై �
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
నిరుపేదలకు మెరుగైన వైద్యమందించే లక్ష్యంతో ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, మరికొద్ది రోజుల్లో టెలీ మెడిసిన్ (ఈ-సంజీవని) సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. ఇప్పటి వరకు కేవలం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మాత�
పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లా�
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
లక్షెట్టిపేట పట్టణంలో అన్ని హంగులతో 30 పడకల దవాఖాన నిర్మాణానికి సర్వం సిద్ధమైందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. వైద్యులను
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో