మంచిర్యాల జిల్లాలో తొమ్మిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మంచిర్యాల, జైపూర్, కోటపల్లి, బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో బాలుర.. బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, లక్షెట్టిపేటలలో బాలికల గ
సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో కళాకారులకు కొదువ లేదని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ సౌజన్యంతో టాలెంట్ డ్యాన్స్
సీఎం కేసీఆర్ వల్లే నీళ్లు.. నిధులు సాధ్యమయ్యాయని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని అన్నారు. పట్టణ మున్సిపాలిటీలో ఇటీవల మూడు వాడ ల్లో సుమారు రూ.6 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నూతనంగా వేసిన సీసీ రోడ్
జిల్లా కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ ఫంక్షన్హాల్లో బుధ వారం ఏర్పాటు చేసిన జిల్లా యువజనోత్సవ పోటీలను మున్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తులపై ఆధారపడ్డ వారికి చేయూతనందిస్తున్నది. రుణాలతో పాటు సబ్సిడీపై యంత్రాలను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్ రాహుల్ రాజ్, ఐటీడీఏ పీవో వరుణ్�
అయ్యప్ప దీక్షాపరుల ఆధ్వర్యంలో కాగజ్నగర్ పట్టణంలో సోమవారం నిర్వహించిన మహిళల దీపాయాత్ర వైభవంగా సాగింది. స్థానిక రాంమందిర్లో గురుస్వాములు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావ�
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ అన్నారు. ఆదివారం రాత్రి, సోమవారం జిల్లాలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలి�
మంచిర్యాల జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల నైపుణ్యాన్ని పెంచడానికి అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలోనే తొలిసారిగా కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా బుధ�
అన్ని వ ర్గాల ప్రజలు తమ తమ పండుగలను సంతోషం గా జరుపుకోవాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. మంచిర్యాల పట్టణంలోని మౌంట్గెన్ చ ర్చిలో మంగళవారం క్రిస్మస్ �
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్కు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడిపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీగా ఉన్నప్పుడు ముఖం చూపని నీవు, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు ఊర్లకు వస్తున్నావా?’అని నిలద
జిల్లాలో మాతాశిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎంహెచ్వో సుబ్బారాయుడుతో కలిసి వైద్యాధికారు లు, ఆర�