ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు.
పట్టణంలోని ఇన్ డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ను మంచిర్యాల డీసీఎస్వో ప్రేమ్కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఫిల్లింగ్ స్టేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించారు. మరికొన్ని పత్రాలను కా�
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాండూరు, ఐబీ మసీదుల్లో సోమవారం మ�
రాష్ట్రంలో పైలేరియా వ్యాధిగ్రస్తులు ఉండొద్దనే సదుద్దేశంతో 2022లో ప్రతి ఒక్కరూ డీఏపీ, ఆల్బెండజోల్ మాత్రలు తీసుకునేలా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. దోమల ద్వారా ఫైలేరియా వచ్చే ఛాన్స్ ఇప్పటికీ ఉండడం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్లోని బస్టాండ్ వద్ద అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్లు
ల్లాలోని ఐదు (మంచి ర్యాల, దండేపల్లి, కాసిపేట, కోటపల్లి, మందమర్రి) మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షను ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ అధి కారులు నిర్వహించనున్నారు.
బావిలో పడిన తండ్రిని కాపాడబోయిన కొడుకూ మృతి చెందిన సంఘటన సిరికొండ మండలంలో పొచ్చంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ నీరేశ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పొచ్చంపల్లి గ్రామానికి చెందిన రైతు మడావి సోన�
నిరంతర ప్రయత్నంతోనే విజయతీరాలకు చేరుకోవచ్చునని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. బాసర ఆర్జీయూకేటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో ఎంత
పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు బాటలు వేసేందుకు మంచిర్యాల అదనపు కలెక్టర్ రాహుల్ వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుకునే పిల్లలు.. కార్పొరేట్లో చదువుకునే పిల్లలతో పోలిస్తే ఎందులోనూ తక్కు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామిని నాగపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ‘మా ఊరిలో బీజేపీ పార్టీ లేదు.. ఒకరిద్దరు మీరిచ్చే డబ్బులకు కక్కుర్తి పడేవాళ్లు మాత్రమే ఉన్నారు’ అని అడ్డుప�
మంచిర్యాల జిల్లాలో తొమ్మిది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మంచిర్యాల, జైపూర్, కోటపల్లి, బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో బాలుర.. బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, లక్షెట్టిపేటలలో బాలికల గ
సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో కళాకారులకు కొదువ లేదని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మె ల్యే నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ సౌజన్యంతో టాలెంట్ డ్యాన్స్