లక్షెట్టిపేట పట్టణంలో అన్ని హంగులతో 30 పడకల దవాఖాన నిర్మాణానికి సర్వం సిద్ధమైందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన సందర్శించారు. వైద్యులను
నిర్దేశిత రుణ లక్ష్యాలను పూర్తి స్థాయి లో అందించాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన స మావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి హవేలిరాజు తో
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్
నాగపూర్-విజయవాడ గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల-విజయవాడ మార్గంలో నిర్మాణ పనులను వచ్చే ఏడాది జూన్లో ప్రారంభించే అవకాశం ఉన్నది. మొత్తం హైవే పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. మహారాష్ట
మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన బర్డ్వాక్ ఫెస్టివల్ ఆదివారం ముగిసింది. మొదటి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది ప్రకృతి ప్రేమికులు, పరిశోధకులు
జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలబెడతా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల సమన్వయంతో ముందుకెళ్తా సోషల్ మీడియా, యువజన, విద్యార్థి, మహిళా విభాగాలపై ప్రత్యేక దృష్టి అవసరమైతే ప్రత్యేక శిక్షణ తరగతులు పదవి �
అత్యధికంగా శనగ సాగు ఆరుతడి పంటల వైపు రైతుల చూపు బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల
డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఘనంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాంసిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నద
daughter died not able to bear mother death | నవ మాసాలు మోసిన తల్లి కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తట్టుకోలేని ఓ కూతురు ఎడుస్తూనే హఠాన్మరణం చెందింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో ఆదివారం
జిల్లాలో కొత్త చెరువుల కోసం రూ. 168.43 కోట్లతో ప్రతిపాదనలుపరిపాలన అనుమతుల కోసం ఎదురుచూపులుఇప్పటికే సత్ఫలితాలిస్తున్న మిషన్ కాకతీయకుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబరు 26 (నమస్తే తెలంగాణ) :ప్రతి నీటిబొట్టునూ ఒడ�