రాష్ట్రంలో విద్యారంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలికారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన, జ్ఞానవంతమైన సమాజానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం దోహ�
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
సర్కార్ బడులకు మహర్దశ పట్టిందని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మన ఊరు-మన బడితో పాఠశాలల రూపురేఖలే మారిపోయాయన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి ప్రాథమిక పాఠశాల, కి�
పల్లెప్రగతి కార్యక్రమంలో ఇప్పటికే గ్రామాల సుందరీకరణ జరిగిందని, సాగు, తాగునీరు, రహదారుల పనులు పూర్తికాగా నేడు ‘మన ఊరు-మన బడి’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, శ�
‘మన ఊరు-మన బడి’ విద్యారంగంలో విప్లవాత్మక మార్పు అని, ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మలిదశ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి.. విద్యార్థులు పలకతో వచ్చి పట్టాతో ఇంటికి వెళ్లే విధంగా అధునాతన హంగులతో ఒకే చోట కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారని ఐటీ, మున్సిపల్ శాఖ మం�
‘మన ఊరు-మన బడి’తో సర్కారు బడులు మెరిసి మురిశాయి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సకల సౌకర్యాలతో రూపుదిద్దుకున్న స్కూళ్లను బుధవారం మంత్రి, ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి కుటుంబాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘మన ఊరు-మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దింది.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలలను బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
సీఎం కేసీఆర్ వల్లనే ప్రభుత్వ విద్య బలోపేతమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్కు దీటుగా సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని స్పష్టం చేశారు.
భావి తరాలకు నాణ్యమైన విద్యనందించడమే తెలంగాణ సర్కారు ప్రధాన లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’
మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్లో కల�