‘మన ఊరి- మన బడి’/ ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ఒక్కో ప్రభుత్వ బడి అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నది. కార్పొరేట్ బడులను తలదన్నేలా విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నది.
మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో మొదటి విడత కింద చేపట్టిన 426 పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సూచించారు. ‘
ఒకప్పుడు జెండా బడిలా పిలుచుకునే జీడీనగర్ ప్రాథమిక పాఠశాల పశువుల కొట్టంలా, పందులు, కుక్కలకు ఆవాసంగా ఉండేది. ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి మండలంలోని జీడీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 16.50 లక్షలత�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
పత్తిపాక జడ్పీ స్కూల్కు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్కూల్ రానురాను వసతుల లేమితో కొట్టుమిట్టాడింది. వానస్తే చాలు తరగతి గదులు ఉరుస్తూ ఉండేవి.
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మన ఊరు - మన బడితో పాటు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్ అన్నారు.
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని పేదల పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మండలంలోని హర్కాపూర్తండా ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘మన ఊరు - మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి. దీనిలో భాగంగా ఈనెల 1న జిల్లావ్యాప్తంగ�
సర్కార్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.