రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు బడుల్లో విద్యార్థులకు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పాటు నుంచి విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వ�
ఆ పాఠశాల అంటే అందరికీ ఇష్టం. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న సర్కారు బడి అది. ఉన్నతోద్యోగాల్లో, రాజకీయాల్లో, పెద్దపెద్ద హోదాల్లో ఎందరినో తీర్చిదిద్దిన ఘనత దాని సొంతం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేసింది. మన ఊరు-మనబడి, మన బస్తీ- మనబడి కార్యక్రమాలతో బడులు బలోపేతమయ్యాయి. రూ.కోట్ల వ్యయం తో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వం అభివృద్ధి చే సింది. �
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో గురుకులాలు నిర్మించి విద్యారంగంలో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తున్నదని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల బంగారు భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవాన్
మొండిగోడలు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, ప్రహరీలు లేక పశువులు, పందులతో సహవాసం, మరుగుదొడ్లు లేక బాలికల అవస్థలు, కిచెన్ షెడ్లు లేక వర్షంలోనే వంటలు, కుళాయిలు లేక నీరు తాగకపోవడం వంటి వాటితో ప్రభుత్వ పాఠశా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావిధానంలో సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, శుద్ధమైన తాగునీరు, ఇంగ్లిష్ మీడియం బోధనతో పాఠశాల�
స్వరాష్ట్రంలో సర్కారు బడి సరికొత్తగా రూపుదిద్దుకున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ తెలంగాణలో బలోపేతమైంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఒక బృహ త్ ప్రయత్నం ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్ఠం చేయటం. ప్రత్యేకించి బడుగులకు, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన కుటుం
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బడులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ బడుల్లోనే చదువు బాగా చెబుతారనే నమ్మకం ఉండేది.
విద్యార్థులు వేసవి సెలవులకు స్వస్తి చెప్పి బడి బాట పట్టారు. నెలన్నర తర్వాత సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో అంతటా బడి గంటలు మోగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోన
ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర�
ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభంకానున్నది.