తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. దీనికి తోడు విద్యార్థులు టిప్"ట్యాబ్'గా చదువుక�
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను చాలా బాగా అభివృద్ధి చేశారని రాష్ట్ర విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి కితాబిచ్చారు. ఇస్నా�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా ఒకేరో జు 10 వేల గ్రంథాలయాలు, 1,600 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా జూన్ 20న నిర్వహించ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతులు కల్పించడంతో కా�
మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో సకల వసతులు సమకూరాయి. కార్పొరేట్ స్థాయిలో రూపుదిద్దుకుని విద్యార్థులకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఇందుకు చందంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల సాక్ష
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం 48 మంది �
‘మన ఊరు-మన బడి’తో చెన్నారావుపేట మండలంలోని ఖాదర్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మెరిసిపోతున్నది. పాఠశాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.11.20 లక్షలు మంజూరు చేసి బడి రూపురేఖల్ని మార్చివేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బీఆర్ఎ స్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఉండవెల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మ�
పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బస్తీ-మన బడి, మన ఊరు - మన బడి కార్యక్రమం సత్ఫలితాన్నిస�
పేరుకు జిల్లా కేంద్రం అయినా ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల తరబడి తీవ్ర వెనుకబాటుకు గురైన నియోజకవర్గం నల్లగొండ. పట్టించుకునే పాలకుల్లేక, సరిపడా నిధులు రాక అభివృద్ధి కుంటుపడింది. ఇరుకు రోడ్లు, అధ్వానమైన డ్రై�
జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో పంచాయతీరాజ్, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ