రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు బడులు నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్�
సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో ప్ర
గతంలో చెట్ల కింద చదువులు.. కూలిపోతున్న తరగతిగదులు.. కనీస సౌకర్యాలు లేని టాయిలెట్లు.. తాగునీటికి ఇక్కట్లు.. ఇరుకిరుకు గదుల్లో విద్యార్థులు ఇవీ సర్కార్ బడుల దుస్థితి. ప్రస్తుతం కార్పొరేట్ స్కూళ్లను తలదన్న
దేశ నిర్మాణమంతా క్లాసు రూముల్లోనే పురుడు పోసుకుంటుంది.. ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.
పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దారు.
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ బడులన్నీ బాగు పడుతున్నాయని, సకల సదుపాయాలు సమకూరుతున్నాయని, మెరుగైన బోధన అందుతున్నదని జిల్లా వి�
ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం నేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నంబర్.1 ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బోధనోపకరణల మేళ
మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలంలోని హిందూపూర్, గుడెబల్లూర్తోపాటు పలు పాఠశాలల్లో చేపడుతున్న పనులను, మధ్యా హ్న భోజనాన్ని బుధవారం కలెక్టర్ ప�
కష్టపడితే సాధించలేనిదేదీ లేదనడానికి నిదర్శనం ఆయన. ఈఈఈ పూర్తి చేసి విద్యుత్ శాఖ ఏఈగా ఉద్యోగం సాధించిన ఆ యువకుడు, కలెక్టర్ ఉషారాణిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నా�