యువతకు మోదీ క్షమాపణ చెప్పాలి కేసులు ఎత్తేసి. ఆర్మీలో అవకాశం కల్పించాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హనుమకొండ, జూన్ 20: దేశాన్ని అగ్నిగుండంలా మార్చిన అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి �
ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ ఎనిమిది పాటల అప్లోడ్ విస్తృత ప్రాచుర్యానికి విద్యాశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం విస్తృతంగా ప్రాచుర్యంలోకి రాను
అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి ఉప్పల్ భగాయత్లో దేవాంగ కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన ఉప్పల్/ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): �
సీఎం కేసీఆర్ దార్శనికతకు ఈ పథకం నిదర్శనం తెలుగు వర్సిటీ ప్రొఫెసర్ భూక్యా బాబురావు ఖైరతాబాద్, మే 10 : మనఊరు-మనబడి కార్యక్రమం కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రొఫెసర్ భూక్యా
గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
Mana uru-Mana badi | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని
వారంలో పనులు షురూ.. జిల్లాలో తొలి విడుత అభివృద్ధికి 223 పాఠశాలల ఎంపిక పన్నెండు అంశాలపై అవసరాల గుర్తింపు అంచనాలు రూపొందిస్తున్న ఇంజినీర్లు పాలనాపరమైన అనుమతులకు ఎంవోఎంబీ యాప్లో అప్లోడ్ ముందుగా పనులు ప్�
అమెరికాలోని రాష్ట్ర ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ‘మన ఊరు- మన బడి’లో పాల్గొనాలని పిలుపు పెట్టుబడులకు రాష్ట్రం గమ్యస్థానంగా మారింది. పలు ప్రధాన కంపెనీలు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాలను కాదని తెలంగాణలో పెట్టుబడ�
Minister KTR | రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. శనివారం హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్.. ఆదివారం తెల్లవారుజామున లాస్ఏంజిల్స్ చేర�
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో బాగుందని, గ్రామాల్లో పాఠశాలలు మెరుగుపడే అవకాశం కలిగిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్ర�
పరిగి : మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు.