ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరె�
‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని 37 మోడల్ స్కూళ్లలో చేపట్టిన పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయులు సమన్వయంతో పని చేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పడాలని రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సూచించారు.
‘మన ఊరు-మన బడి’ పనులను వచ్చే నెల 8 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. శుక్రవారం ‘మన ఊరు-మన బడి’ పనుల పురోగతిపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల నేడు అభవృద్ధి కుంటుపడుతున్నదని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకం.. మన ఊరు- మనబడి/ మన బస్తీ- మనబడి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరుతోపాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు క�
మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలను కలెక్టర్ శ్రీ హర్ష తనిఖీచేశారు. శుక్రవారం మండలంలోని గుండుమాల్, బోగారం కోస్గి పట్టణంలోని జిల్లాపరిషత్ బాలుర ఉన్నతపాఠశాల, సీపీఎస్ పాఠశాల ఉడ్దూ