యూపీలో మహిళలు, యువతులపై వేధింపులు, దాడులకు బ్రేక్ పడటం లేదు. కట్నం కోసం అత్త ఎదుటే భార్య గొంతుకోసి కడతేర్చిన వ్యక్తి ఉదంతం ఘజీపూర్ జిల్లా సహేరి గ్రామంలో వెలుగుచూసింది. మే 2న ఈ ఘటన జరిగింద
గురుగ్రామ్లోని డీఎల్ఎఫ ఫేజ్ త్రీ ప్రాంతంలో మంగళవారం రాత్రి మహిళ (24)పై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి కత్తిపోట్లకు గురిచేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ �
లైంగిక వేధింపులను ప్రతిఘటించిన మహిళను మధ్యప్రదేశ్లోని చతార్పూర్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి తోసివేసిన ఘటనలో నిందితుడి(26)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. కోయంబత్తూర్లోని పెరుమనల్లూర్ ప్రాంతంలో ముగ్గురు బాలికలపై 52 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఇద్దరు బాలికల వయసు ఐదు, ఏడేండ్లు కాగా మ�
మైసూరులోని బన్నూర్ ప్రాంతంలోని ఓ బార్లో ప్రత్యర్ధి గ్యాంగ్ ఓ వ్యక్తిపై బీరు బాటిల్స్తో దాడికి తెగబడింది. బార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.
సంతానం లేని ప్రియురాలికి నెలరోజుల వయసున్న తన మనవరాలిని కానుకగా ఇచ్చిన వ్యక్తి(56)ని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీలోని బిజ్నోర్లో ఈ ఘటన వెలుగుచూసింది. 40 ఏండ్ల పైబడిన వివాహితతో నిందితుడు సన్
దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి(20)ని హత్య చేసిన వ్యక్తి(22)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది