మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన యువ
బస్లో ప్రయాణిస్తుండగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ నుంచి మంగళూరుకు స్లీపర్ బస్లో బాధితురాలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
మద్యం మత్తులో ఓ కుటుంబంపై హత్యాయత్నం చేయడమే కాకుండా పోలీసులపైనే దుర్భాషలాడుతూ కొట్టేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా పోలీసులే తనను గాయపర్చారని నిందితుడు ఆరోపణలు గుప్పిస్తుండటం చర్చనీయాంశంగా మారింద�
జపాన్కు చెందిన 83 ఏండ్ల కెనిచ్చి హోరీ అరుదైన ఘనత సాధించాడు. పసిఫిక్ మహాసముద్రం మీదుగా బోటులో ఒంటరిగా, ఎక్కడా ఆగకుండా విజయవంతంగా ప్రయాణించిన ఈ జపనీస్ సాహసికుడు శనివారం ఇంటికి
ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలపై పుణేకు చెందిన దీపక్ రజ్వాదే (22)ను పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై లోనావాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుడు దీపక్ పుణ�
తాంత్రికుడిగా చెప్పుకుంటూ ఓ వ్యక్తి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన గోవాలో కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడి (50)తో పాటు అతడికి సహకరించిన బాధితురాలి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశార�
సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసా చిత్తరువును ధ్వంసం చేసేందుకు విఫలయత్నం జరిగింది. వృద్ధురాలి వేషంలో విగ్గు ధరించి వీల్చైర్లో వచ్చిన ఓ 36 ఏండ్ల వ్యక్తి ఫొటోపై ఓ కేకును విసి
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�
సోషల్ మీడియా సైట్లలో పెండ్లి పేరుతో మహిళలను మభ్యపెడుతూ రూ 3 కోట్ల వరకూ పలువురు మహిళలను మోసగించిన నైజీరియన్ను నోయిడా సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు.