బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి
ప్రేమించి పెండ్లి చేసుకున్న నెలరోజులకే ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్బీ కాలనీ సీఐ కిషన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన సౌభాగ్యకుమార్ నాయక్ (26) బతుకుదెరువు కోసం నగరాని�
ఏడాది పాటు మహిళతో వివాహేతర సంబంధం నడిపాడు. ఆమె డబ్బులు అడుగుతూ తప్పుడు కేసు పెడతానని బెదిరించడంతో అడ్డు తొలగించుకోవాలని నమ్మించి గొంతుకోశాడు.
వివాహేతర సంబంధం కారణంగా నిండు ప్రాణం బలైంది. ఈ ఘటనలో బాధితుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన ఈనెల 18న బిహార్లోని బర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
కూతురు క్షేమం కోసం సద్గుణాలు ఉన్న అల్లుడు కావాలని కోరుకొని.. గూగుల్ సెర్చ్లో ఓ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించి బోల్తాపడ్డాడో వ్యక్తి. అత్తాపూర్కు చెందిన బాధితుడు(62) తన కుమార్తెకు వివాహం చేసేందుకు పల�
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి ఇంటికి చేరుతున్న ఘటనలు తరచూ చూస్తుంటాం. తాజాగా ఢిల్లీ వ్యక్తి ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేయగా తీరా డెలివరీ చేసిన పదార్ధం చూసి అతడు షాకయ్యాడు.
తనను పెండ్లి చేసుకునేందుకు ఇష్టపడడం లేదనే కోపంతో ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడో యువకుడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి (24) ఈవెంట్ మేనేజర్గా పనిచే�
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పెండ్లికి నిరాకరించిన యువకుడిపై తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి గ్రామానికి చెందిన యువ