దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఎనిమిది నెలల గర్భవతి(20)ని హత్య చేసిన వ్యక్తి(22)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
భార్య పొరుగున ఉండే పురుషులతో తరచూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకుని ఆమెకు నిప్పంటించిన వ్యక్తి ఉదంతం చెన్నైలోని నంగనల్లూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వ్యక్తి మొదటి భార్య, ఫ్రెండ్ సాయంతో ఆమెను దారుణంగా హత్య చేసిన ఉదంతం నరేలా పారిశ్రామికవాడలో కలకలం రేపింది
వదినపై కన్నేసిన మరిది ఆమెను వివిధ నగరాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాంచీలో వెలుగుచూసింది. తనను పట్నా, ఢిల్లీ, కోల్కతా నగరాలకు విహార యాత్ర పేరుతో తీసుకువెళ్లిన మరిది ఆ�