ఢిల్లీలో కార్లు దొంగిలించి వాటికి నకిలీ పత్రాలు తయారు చేసి హైదరాబాద్లో అమాయకులకు విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ.2.3 కోట్ల విలువైన 15 కార్ల�
డ్రీమ్ జాబ్ను సొంతం చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోతే మరో కంపెనీలో ఉద్యోగమో లేకుంటే వ్యాపారంలోనో కుదురుకుంటారు.
ఓ మధ్యతరగతి కుటుంబం నివసించే ఇంటికి ఎంత కరెంట్ బిల్లు వస్తుంది! సాధారణంగా వెయ్యి రూపాయలకు అటూఇటుగా ఉంటుంది. అయితే మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ప్రియాంక గుప్తా కుటుంబానికి ఏకంగా
నీటిలో కొట్టుకుపోతున్నవాడికి తాడు దొరికినట్లయ్యింది కేరళలో ఓ వ్యక్తికి. పీకల్లోతు అప్పులో కూరుకుపోయిన వ్యక్తి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. వేలానికి కొన్ని గంటల ముందు.. అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా క
నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
రెండో భార్యకు విడాకులు ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి మూడో పెండ్లి చేసుకున్న ఓ భర్తకు కోర్టు మూడేండ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించింది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..