కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను �
నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం �
జీవితంలో ఏదో ఒక పని చేస్తూ బతుకు బండి లాగడం ప్రతి ఒక్కరూ చేసే పనే. ఆస్తిపాస్తులు ఉన్న వారు మినహా ప్రతి ఒక్కరూ రెక్కల కష్టంపై బతకాల్సిన పరిస్థితే.
మీరు పిజ్జా ప్రియులైతే ఈ వీడియోను ఇష్టపడక పోవచ్చు. ఆర్జే రోహన్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేసిన వీధి వ్యాపారి పిజ్జా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిజ్జాలో అతడు చాక్లెట్ సాస్, ఆన
యూపీలో బాలికలు, మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఎనిమిదో తరగతి చదివే బాలికను స్కూల్ వద్ద లైంగిక వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్ని వార్తలు చదవగానే నవ్వుతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇదీ అలాంటి వార్తే. భార్యతో తరుచూ గొడవలు జరుగడం, ఆమె తరుచూ కొట్టడాన్ని తట్టుకోలేని ఓ భర్త 80 అడుగుల ఎత్తు ఉన్న ఓ పామ్ చెట్టుపై
రెడిమిక్స్ లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయాడు. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...సంగారెడ్డి జిల్లా, బొంతపల్లికి చెందిన రాజునాయక్ (31) బౌరంపేటలోని ఓ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు
భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన భర్తకు నాంపల్లి కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు చెప్పింది. అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం...గోల్నాకకు చెందిన రవీందర్ డ్రైవర్గా, ఆయ
నిత్యం వాదనకు, వేధింపులకు దిగుతున్న భార్య తీరుతో విసుగెత్తిన భర్త నెలరోజులుగా తాటిచెట్టుపై మకాం వేశాడు. 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపైనే రోజులు వెళ్లదీస్తున్నాడు.
పెండ్లి నాటి ప్రమాణాలకు జీవిత భాగస్వామి మరణంలోనూ ఆయన కట్టుబడి ఉన్నాడు. భార్య లేకుండా తాను జీవితంలో ముందుకు వెళ్లలేనంటూ మరణించిన ఆమె భౌతిక దేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టాడు.