సంతానం కోసం మంత్రగాడి మాట విన్న ఓ వ్యక్తి బతికున్న కోడిపిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. భూమి మీద నూకలు మిగిలే ఉన్న ఆ కోడిపిల్ల మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఛత్తీస్గఢ్లోని ఛిండ్కా గ్రామంలో ఈ వింత ఘటన జ�
Godavari Express | గోదావరి ఎక్స్ప్రెస్(Godavari Express) రైల్లో గుండె పోటుతో(Heart attack) ఓ వ్యక్తి మృతి(,Man dies) చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ప్రైవేట్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ట్రాక్ పనికి వినియోగించే ఒక ఇనుప రాడ్, రైలు కిటికీ అద్దాన్ని పగులగొట్టి లోనికి చొచ్చుకొచ్చింది. విండో సీటు వద్ద కూర్చొన్న హరికేష్ మెడలోకి అది దిగింది. రక్తం ధారగా కారడంతో కూర్చొన్న పొజిషన్లోనే అతడు చ�
తండ్రి నారాప్జీ సోనిగ్రా తన కుమారుడ్ని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి మరణ వార్త విన్న తండ్రి కూడా షాక్తో కుప్పకూలి మరణించాడు
తిరువనంతపురం: కారు, జీప్ మధ్య రేస్ ఒకరి ఉసురు తీసింది. రేస్లో పాల్గొన్న జీప్, క్యాబ్ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మరణించాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ర
మంచిర్యాల : వేటగాళ్లు ఉచ్చుకు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెంది�
మునిపల్లి,ఫ్రిబవరి 18 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై మహేశ�
China Manja | సరదాగా సాగాల్సిన పతంగుల పండుగ ప్రాణాలను బలి తీసుకుంటున్నది. చైనా మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా జనాలు మాత్రం వినిపించుకోవట్లేదు. ప్రాణాలను తీసే చైనా మాంజానే నిర్లక్ష్యంగా
Maneru River | కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది