మునిపల్లి,ఫ్రిబవరి 18 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశత్తు సింగూర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. మునిపల్లి ఎస్సై మహేశ�
China Manja | సరదాగా సాగాల్సిన పతంగుల పండుగ ప్రాణాలను బలి తీసుకుంటున్నది. చైనా మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా జనాలు మాత్రం వినిపించుకోవట్లేదు. ప్రాణాలను తీసే చైనా మాంజానే నిర్లక్ష్యంగా
Maneru River | కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది
Crime news | చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హత్నూర మండలంలోని గుండ్లమచూనుర్లో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శేరి మహేశ్(32) సోమవారం ఇంట్లో నుంచి భయటకు వెళ�
క్రైం న్యూస్ | అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
పాకాల వాగులో పడి వ్యక్తి మృతి | చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపాడ్ గ్రామ శివారులోని పాకాల వాగులో చంద్రుతండాకు చెందిన తేజావత్ రామ్ సింగ్ (60) గల్లంతయ్యాడు.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.
ఎలక్ట్రానిక్ పరికరం పేలి యువకుడి మృతి | మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్ లాంటి పరికరం పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.