క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.
ఎలక్ట్రానిక్ పరికరం పేలి యువకుడి మృతి | మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్ లాంటి పరికరం పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
క్రైం న్యూస్ | సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రగుడు బాల దుర్గయ్య (40) అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్తో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
క్రైం న్యూస్ | డవి పందుల బెడద నుంచి వరి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు వరి పంట చుట్టూ పెట్టిన కరెంట్ తీగలకు ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు.
బెంగళూరు: ఆలయాన్ని అపవిత్రం చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురై మరణించాడు. దీంతో భయాందోళన చెందిన ఇద్దరు అనుచరులు పూజారి సమక్షంలో పోలీసులకు లొంగిపోయి తమ తప్పును ఒప్పుకున్నారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ ఘటన జ�