ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారమే ఆ యువకుడి పాలిట మృత్యుపాశమైంది. వాజేడు మండలంలో గల కొంగాల జలపాతంలో ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత