పుడింగ్ పబ్ కేసు (Fooding Pub Case)లో పబ్ యజమాని, మేనేజర్ అభిషేక్, అనిల్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అభిషేక్, అనిల్ బెయిల్ కు నాంపల్లి కోర్టు (Nampally Court) నిరాకరించింది.
కేశంపేట : గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపంలో తనను పూజ చేయకుండా చేసి అవమానించారని మనస్థాపంతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన కేశంపేట మండలం దత్తాయపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుక
ఘనంగా తీజ్ ఉత్సవాలు | తీజ్ పండుగ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్తో కలిసి ఆడి పాడారు.
భార్య అక్రమ సంబంధం | భార్య మరొక వ్యక్తితో అక్రమసంబంధం కలిగి ఉండటం తట్టుకోలేక మనస్తాపంతో ఒక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసున్న సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం కొత్త తండాలో గురువారం వెలుగులోకి వచ్చింది .
తెలంగాణ గౌడ సంఘాలు | గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కడంపై తెలంగాణ గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనకు గౌడ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా | బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
చెస్ క్రీడాకారులకు ఆర్థిక సాయం | అంతర్జాతీయ చెస్ పోటీలకు నిజామాబాద్ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు.
జస్టిస్ కేశవ రావుకు నివాళులు | న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కేశవ రావు పార్థివదేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.